PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోండ్వానా రాజ్యాన్ని పరిపాలించింది ఆదివాసి గోండ్ రాజులు:ఆదివాసీపార్టీ

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 15 గోండ్వానా ఆదివాసీ రాజ్యాన్ని పరిపాలించింది ఆదివాసి గోండ్ రాజులని,ఆదివాసీ గోండ్ రాజులు చరిత్ర ప్రపంచానికి తెలపక పోవడం బాధకరమని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ఆవేదన వ్యక్తం చేశారు.భారత దేశ చరిత్రలో మౌర్యులు,గుప్తులు,పీష్వాలు,మరాఠాలు,కాకతీయులు,పల్లవులు,చాళుక్యులు,రాష్ట్రకూటులు,విష్ణుకుండినులు,మొఘలాయిలు,శాతావాహనులు మొదలగు రాజవంశాల చరిత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అదే స్థాయి ప్రాధాన్యత ఆదివాసీ గోండ్ రాజులకు కూడా ఉంది.మధ్య భారతదేశంలో గోండ్ ఆదివాసీ రాజుల పాలన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసీల సమస్యలకు రాజ్యాంగ పరిష్కారం కావాలి:ఆదివాసీపార్టీ

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 15 దేశంలో ఆదివాసీల సమస్యలకు రాజ్యాంగ పరిష్కారం కావాలని భారత రాష్ట్రపతి,ప్రధానమంత్రి,ఆంధ్రప్రదేశ్ గవర్నర్,ముఖ్యమంత్రులకు జిల్లా కలెక్టర్ ద్వారా వినతిపత్రాన్ని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిల్లో ప్రసాద్ రావు అందించారు.దేశ వ్యాప్తంగా అబోరిజినల్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి, ప్రధాని,గవర్నర్,ముఖ్యమంత్రులకు జిల్లా కలెక్టర్లు ద్వారా వినతిపత్రం దించారు.వినతిపత్రంలో వివరాల్లోకి వెళ్తే సుప్రీంకోర్టులో కైలాస్ వర్సెస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాపుల ముందు కొత్త బోర్డులు పెట్టాల్సిందే.. జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం కీలక ఆదేశాలు

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ముడు వందల యాభై కి పైగా వస్తువులపై భారీగా తగ్గిన జీఎస్టీ ప్రతి దుకాణంలో కొత్త పన్ను రేట్ల బోర్డు తప్పనిసరి ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు నాలుగు నుంచి రెండుకు తగ్గిన పన్ను శ్లాబులు నిబంధనలు పక్కాగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశం వినియోగదారులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైల్వే స్టేషన్ రోడ్డు ను ఆక్రమించుకుంటూ వస్తున్న దుకాణాలు ప్రైవేట్ వాహనాలకి పార్కింగ్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ రోడ్డు పర్యవేక్షణ కరువై అక్రమాలకు గురై రాకపోకలు ఇబ్బంది కలిగిస్తూ ఎక్కడ చూసినా వెహికల్ పార్కింగ్ పార్కింగ్ చేసి ఈ రోడ్డును జిల్లా పరిషత్ రోడ్డుగా ఉన్నందువలన ఏమో పరివేక్షణ కరువై మునిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈ వార్డ్ కౌన్సిలర్ చనిపోయి మూడు సంవత్సరాల అయినా ఈ వార్డుకు ఎన్నికలు నిర్వహించలేదు వార్డ్ కౌన్సిలర్ లేని వీధి పరిస్థితి

ఆంధ్రప్రదేశ్

భక్తులకు మొక్కలు పంపిణీ చేసినహైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్నార్నె శ్రీనివాస రావు.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి కుమార్ : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవా లయంలో స్వచ్ వాయు దివాస్, వన మహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా దేవాలయంలో సుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి,అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు మొక్క లు పంపిణీ చేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి వారి ఆధ్వర్యంలో

Scroll to Top