PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ కలసిన టైలర్ల అధ్యక్షుడు వెంకట్రావు

పయనించు సూర్యుడు సెప్టెంబర్ 14 త్రిపురాంతకంమండలం పట్టణ మరియు మండలంలోని టైలర్స్ వర్కర్స్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందివారు కమిటీ చేస్తున్నా కార్యక్రమాలు అడిగి తెలుసుకోవటం జరిగింది యూనియన్ చేస్తున్నా సేవా కార్యక్రమాలు స్వచ్చంద కార్యక్రమాలు తెలియజేస్తూ యూనియన్ సభ్యులకు ఆర్ధిక సహాయం చేస్తూ ఆపదలో అండగా ఉంటున్నామని ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని […]

ఆంధ్రప్రదేశ్

అన్నదాతలకు తప్పని యూరియా తిప్పలు

*యూరియా కోసం రైతుల తిప్పలు .*టోకెన్‌ల ద్వారా రైతులకు యూరియా బస్తాల అందజేత .*పోలీస్‌ భద్రత నడుమ రైతులకు యూరియా పంపిణి . పయనించే సూర్యుడు న్యూస్ చండూరు సెప్టెంబర్ 14. చండూరు మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. పట్టణంలోని ఎరువుల షాపుల ఎదుట ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిరీక్షించారు. అన్నదాతలకు రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. పంటలకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోకవరంలో గాలికుంటి టీకా పోస్టర్ ఆవిష్కరణ

పోస్టర్ ఆవిష్కరించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పయనించే సూర్యుడు సెప్టెంబరు :- 13 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గాలికుంటి వ్యాధి నివారణ టీకాలను రైతులు తప్పనిసరిగా పశువులకు వేయించుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. గోకవరం మండలం కృష్ణునిపాలెం గోపికృష్ణ ఫంక్షన్ హాల్‌లో గోకవరం పశువైద్యశాల వైద్యులు డాక్టర్ లోకేష్ ఆధ్వర్యంలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం, గాలికుంటి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

అనుచరుడి చేతిలో హతం కుషాయిగూడలో కలకలం పయనించే సూర్యడు/ సెప్టెంబర్ 13/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుచరుడి చేతిలోనే నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం హతుడైన శ్రీకాంత్ రెడ్డి (45) హెచ్‌బీ కాలనీ, మంగాపురం కాలనీ, కుషాయిగూడలో కుటుంబంతో నివాసముంటూ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం

వికలాంగుల వృద్ధుల వితంతుల పింఛన్ దారుల పింఛన్ పెంపుకై జిల్లా సమావేశం పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 14 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి మెదక్ జిల్లా ఇన్చార్జి సైదులు మాదిగ హాజరైనారు. మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి ఒక ఇన్చార్జిలో నియమించడం జరిగింది . ఈ నెల

Scroll to Top