PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేగుంటలో యూరియా కోసం కిలో మీటర్ మేర లైన్ కట్టిన రైతులు

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 14 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశ బోయిన మహేష్ చేగుంట మండలంలో టోకెన్లు ఇచ్చిన వ్యవసాయ అధికారులు వచ్చేనెల కావలసిన యూరియా కూడా ఇప్పుడే కొని పెట్టుకుందాం అనే ఆలోచనతో కృత్రిమ కొరత ఏర్పడుతుంది. కావున నెలలో కావలసిన యూరియా కచ్చితంగా, ఈ నెలలో సరఫరా చేయడం జరుగుతుంది.కావున అనవసరంగా దొరకదేమో అనే భయంతో రైతులు ఇప్పుడే కొని పెట్టుకోవడం వలన, యూరియాకు కృత్రిమ కొరత ఏర్పడుతుంది. కావున […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

69వ స్కూల్ గేమ్స్‌లో మోడ్రన్ స్కూల్ ఆధిపత్యం

ఖోఖో, వాలీబాల్‌లో ప్రతిభ జిల్లా స్థాయికి అర్హత పయనించే సూర్యడు/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉప్పల్ జోనల్ లెవెల్‌లో జరిగిన 69వ ఆట పోటీలలో మోడ్రన్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అగ్రస్థానాలు సాధించారు. ఉప్పల్ గవర్నమెంట్ స్కూల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో మండలానికి చెందిన 35 స్కూళ్లు, 80 టీములు పాల్గొన్నాయి. ఈ క్రమంలో మోడ్రన్ స్కూల్ విద్యార్థులు ఖో ఖో సీనియర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వరరావు నాతవరం పిఎస్ కు బదిలీ-యువతను క్రీడల వైపు మళ్లించి, ఉద్యోగాలకు ప్రోత్సహించిన తారకేశ్వరరావు

పయనించే సూర్యుడు న్యూస్. సెప్టెంబర్ 14. (గొలుగొండ మండల ప్రతినిధి ఎన్. చిరంజీవి) గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వై.తారకేశ్వరరావు బదిలీపై ప్రజలు స్పందించారు. ఆయనను నాతవరం పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. నేరాల నియంత్రణలో కఠిన వైఖరిని అవలంబించిన తారకేశ్వరరావు దొంగతనాలు, చైన్ స్నాచింగ్, గంజాయి రవాణా వంటి నేరాలను అరికట్టడంలో విశేష కృషి చేశారు. రాత్రి పూట పెట్రోలింగ్ పెంచడం, అనుమానితులను విచారించడం, పాత నేరస్తులపై నిఘా ఉంచడం వంటి చర్యలతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెగా జాతీయ లోక్ అదాలత్

పయనిoచే సూర్యుడు సెప్టెంబర్ 13 మధిర న్యూస్ మధిర కోర్టు ప్రాంగణం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరం అయ్యాయని మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ శ్రీమతి ఎన్. ప్రశాంతి తెలియజేసారు. ఇందులో భాగం గా 2 బెంచీలు ఏర్పటు చేయబడ్డాయి. లోక్ అదాలత్ లో బాగం గా మామా కోడలైన లంక రాధా మరియు లంక వెంకటేశ్వర్లు మద్య భూ తగాధ ని పరిష్కరించి అవార్డు కాపీ అందజేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మనస్థాపంతో మూసాపేట్ గ్రామంలో యువకుడు బావిలో పడి మృతి

పయనించే సూర్యుడు: సెప్టెంబర్ 13 పెద్ద శంకరం పెట్ మండలం మెదక్ జిల్లా.( రిపోర్టర్ జిన్నా అశోక్) మెదక్ జిల్లా శంకరంపేట-ఎ మండలం ముసాపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ముసాపేటకు చెందిన బైకాని గంగమేశ్వర్ (18) అనే యువకుడు బావిలో మృతదేహంగా కనుగొనబడ్డాడు.ఫిర్యాదుదారు బైకాని దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం, గంగమేశ్వర్‌కు దాదాపు 1½ సంవత్సరాల క్రితం టేక్మల్ మండలం హసన్మొహమ్మద్‌పల్లె గ్రామానికి చెందిన ఎక్కల మానసతో వివాహం జరిగింది. ఆ వివాహానంతరం గంగమేశ్వర్‌ను

Scroll to Top