PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జ్యోతుల నెహ్రూ, నవీన్‌కు ఘన సత్కారం

చిరు వ్యాపారస్తులకు పి-4 పథకం హామీ పయనించే సూర్యుడు సెప్టెంబరు :- 13జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట. జ్యోతుల నెహ్రూ షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్‌లకు రావులమ్మనగర్ టిడిపి కార్యాలయంలో ఘన సత్కారం జరిగింది.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీ వెల్ఫేర్ నోముల క్యాంపస్ స్కూల్, కాలేజీ రెసిడెన్షియల్ హాస్టల్ ని హ్యూమన్ రైట్స్ కమిషన్ సందర్శించారు

హ్యూమన్ రైట్స్ కమిషన్ నరాల వెంకటేష్ తోపాటు ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ వంట గదిని పరీక్షించారు పయనించే సూర్యుడు న్యూస్ 14 సెప్టెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ మంచాల మండల పరిధి నోముల గ్రామం లోని మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ , కాలేజ్ హాస్టల్ ని హ్యూమన్ రైట్స్ కమిషన్ నరాల వెంకటేష్ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ సమక్షంలో హాస్టల్ ని సందర్శించి పలు సమస్యలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టి పి సి సి ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్. చిక్కుడు వంశీకృష్ణ ను శాలువాతో సన్మానించిన కొడదల రాము

నాగర్ కర్నూల్ జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కొడదెల రాము పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రవణ్ కుమార్ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సన్మానించిన కొడిదేల రాము.ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కొడదెల రాము మాట్లాడుతూ ఈరోజు నల్లమల్ల ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జననేత ప్రజా నాయకుడు ప్రజల మధ్యలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎస్బిఐ బిజినపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ సాచురేషన్ క్యాంప్

కార్యక్రమంలో పాల్గొన్న బిజినపల్లి ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ఎమ్ నవీన్ కుమార్ పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కె శ్రవణ్ కుమార్ బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో బిజినపల్లి ఎస్బిఐ శాఖ వారు ఈరోజు ఉదయం గ్రామపంచాయతీ దగ్గర కేవైసీ డ్యూ ఉన్న ప్రతి ఖాతాదారుడు రీ కేవైసీ చేసుకోవలసిందిగా బ్యాంకు మేనేజర్ ఎం నవీన్ కుమార్ సూచించారు. అలాగే ఫీల్డ్ ఆఫీసర్ ఫరూక్ భాష మాట్లాడుతూ క్రాప్ లోను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సమావేశం.

పయనించే సూర్యుడు న్యూస్ మందమర్రి మండల ప్రతినిధి. బొద్దుల భూమయ్య… కెమికల్ & ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో ఉద్యోగ భద్రతపై అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామును కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.అని తెలుపుటకు సంతోషిస్తున్నాము.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పరిశ్రమల్లో సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని మేనేజ్మెంట్‌పై దృష్టి సారించారు.పాశమైలారం సిగాచి ప్రమాదం అందరికీ పాఠం కావాలని, కేవలం ₹20 లక్షలతోనే ఆ ప్రమాదం నివారించవచ్చని, కానీ

Scroll to Top