PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్మశాన వాటిక ప్రాగణంలో అక్రమంగా చెట్లు నరికివేత

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన* పయనించే సూర్యుడు న్యూస్ 14 సెప్టెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ స్మశాన వాటిక ప్రాంగణంలో దుండగులు అక్రమంగా చెట్లు నరికివేత ఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని స్మశాన వాటికలో జరిగింది.అక్రమంగా నరికిన చెట్లను తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఐదు నుండి ఆరు సంవత్సరాల చెట్లను నరికి,కలపను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు.ఇన్స్పెక్టర్ వనిత మాట్లాడుతూ అనుమతులు లేకుండా చెట్లను నరికి వేస్తే వారిపై కఠిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లక్ష్య సాధనకు ప్రణాళిక కలిగి ఉండండి హ్యూమన్ రైట్స్ సొసైటీ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14(వైరా నియోజకవర్గ రిపోర్టర్ ఆదూరి ఆనందం ) పెనుబల్లి మండల పరిధిలో గల కుప్పెనకుంట్ల, ముత్తగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో బహుజన అభ్యుదయ సేవా సమితి మరియు అనుబంధ సంస్థ అయిన హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ నేషనల్ మహిళా అధ్యక్షురాలు ఆదూరి మణి అధ్యక్షతన మానవ హక్కులు- చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ మానవ హక్కులలో పొందుపర్చిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జమ్మికుంటలో జ్యూడిషల్ కోర్టుల కోసం న్యాయవాదుల కదలిక

జమ్మికుంటలో కోర్టుల కోసం బలమైన డిమాండ్ – హైకోర్టుకు మెమోరాండం సమర్పించిన న్యాయవాదులు పయనించే సూర్యుడు/ సెప్టెంబర్ 14/ దిడ్డి రాము/ జమ్మికుంట రూరల్) జమ్మికుంట పట్టణంలో కోర్టుల స్థాపన కోసం న్యాయవాదులు ఒక గొప్ప కదలిక ప్రారంభించారు. ప్రజలకు సమీపంలోనే న్యాయం అందించాలనే ఉద్దేశ్యంతో, హుజురాబాద్‌లో ఉన్న సెకండ్ అడిషనల్ కోర్టును జమ్మికుంటలో స్థాపించాలంటూ హైకోర్టు న్యాయమూర్తి, కరీంనగర్ జిల్లా పోర్ట్‌ఫోలియో ఇన్‌చార్జి జడ్జి ఎన్. తుకారం జి కి మెమోరాండం సమర్పించారు. హైదరాబాద్‌లోని హైకోర్టు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలానగర్ తహసిల్దార్ ఎస్సై చేతుల మీదుగా ఫోటో ఎక్స్పో పోస్టర్ విడుదల

బాలానగర్ మండలం ఫోటో&వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మండల తాసిల్దార్ మరియు SI చేతుల మీదుగా ఫోటో ఎక్స్పో పోస్టర్ రిలీజ్…. బాలానగర్ మండలం జడ్చర్ల తాలూకా పయనించే సూర్యుడు సెప్టెంబర్ 12 బాలానగర్ మండలా రిపోర్టర్ ఆర్ కృష్ణ ఈరోజు బాలానగర్ మండలం కేంద్రంలో మండలఫోటో & వీడియో గ్రాఫర్ అసోసియేషన్ తరపున మండల తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మరియు SI లెనిన్ గౌడ్, అధికారుల చేత ఈ నెల 19,20,21లో హైదరాబాదులో జరుగుతున్నటువంటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగంపేట రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ

సమృద్ధిగా ఎరువులు, పురుగుమందులు అందుబాటులో – కూటమి ప్రభుత్వం సంక్షేమ కృషి పయనించే సూర్యుడు న్యూస్. సెప్టెంబర్ 14. (గొలుగొండ మండల ప్రతినిధి ఎన్.చిరంజీవి) గొలుగొండ మండలం జోగంపేట రైతుసేవా కేంద్రం వద్ద రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమృద్ధిగా ఎరువులు, ఫెర్టిలైజర్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, రైతు సేవా కేంద్రాల

Scroll to Top