PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సక్రితాండాలో సొంత గ్రామ ప్రజల నీటి దహార్తిని తీర్చిన యువ నాయకుడు

అప్పాజీపల్లి గ్రామ సమీపంలో గల సక్రితాండాలో గత వారం రోజులుగా ప్రజలు ఇబ్బందు పడుతున్న తీరును చూసి సొంత డబ్బులతో మోటార్ వేయించిన గ్రామ యువకుడు బాలానగర్ మండలం జడ్చర్ల తాలూకా సెప్టెంబర్ 12 పయనించే సూర్యుడు మండల రిపోర్టర్ ఆర్ కృష్ణ బాలానగర్ మండల పరిధిలోని అప్పాజీ పల్లి గ్రామ శివారులో గల సక్రితాండాలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ గ్రామ నివాసి అయిన వెంకటేష్ నాయక్ అనే యువకుడు తన తండా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎస్పీవీఎం డిగ్రీ కాలేజ్ వద్ద సీసీ రోడ్డుకు భూమి పూజ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) రాష్ర్టబీసి సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాలతో పెనుగొండ నియోజకవర్గము అభివృద్ధి లో బాగంగా గోరంట్ల మండల కేంద్రంలో ఎస్పీవీఎం డిగ్రీ కాలేజ్ రోడ్డు నందు 5లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణం మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి కూటమి నాయకులతో కలిసి కు భూమి పూజ చేశారు ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి,మండల టీడీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల చేరికలు.

పయనించే సూర్యుడు న్యూస్ మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య సెప్టెంబర్ 13 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల ఇంచార్జి మహేష్ వర్మ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్న ఆశయ సాధనకై పనిచేసేందుకు, రానున్న రోజుల్లో మన పార్టీ జెండాను ఎత్తుకునేందుకు ఈ రోజు ముందుకు రావడం జరిగింది. వారికి మంచిర్యాల జిల్లా ఇంచార్జి మహేష్ వర్మ తీన్మార్ మల్లన్న తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ కండువాను కప్పి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గడప గడపకు చేర్చిన ఘనత వైసీపీ పార్టీ.కే దక్కుతుంది..!!

ఎపి మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి పయనించే సూర్యుడు సెప్టెంబర్13 ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు పెనుగంచిప్రోలు గ్రామంలో ఒక పత్రిక ప్రకటనలో విడుదల చేసిన మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ *రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని తమకు తామే డప్పు కొట్టుకుంటున్నా మెచ్చుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే బతుల లక్ష్మా రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్.సెప్టెంబర్14,నల్గొండ జిల్లా వేములపల్లి మండల రిపోర్టర్. నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో గల ఆమనగల్లు లక్ష్మీ దేవి గూడెం అన్నదాతల మొహంలో చిరునవ్వు.గత కొద్ది రోజుల నుండి రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారు.సహకార సంఘాలు పెస్టిసైడ్స్ షాపుల ముందు రైతులు బారులు దిగుతున్నారు.వరి పంట పొలాలకు యూరియా లేక రైతులు ఇక్కట్లు పడి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుండడంతో ఆమనగల్ గ్రామానికి చెందిన

Scroll to Top