PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టీచర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు పెనుగంచిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద నడుస్తున్న వ్యక్తం చేసిన జిల్లా నాయకులు శేట్టిపోగు.రాము

పయనించే సూర్యుడు రిపోర్టర్ సెప్టెంబర్ 13ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజున తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేసిన జిల్లా నాయకులు శేట్టీపొగు రాము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు పెనుగంచిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది నిరసన ప్రదర్శనలో రాష్ట్రకౌన్సిలర్ శెట్టిపోగు రాము మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ప్రకటించకపోవడం విచారకరమని అన్నారు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లు పథకం కోసం కాల్ సెంటర్

ఏ అధికారైన ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను ఇబ్బంది పెడితే ఒక కాల్ తో వారిపై ఫిర్యాదు చేయవచ్చు పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : ఇందిరమ్మ ఇండ్ల పథకం నికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకం విషయానికి వస్తే లబ్ధిదారులో అనేక ఫిర్యాదులు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అధికారులు అవకతవకలకు పాల్పడుతుంటారు ఇలాంటి వారి మీద ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాదు ఇలాంటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జేఐహెచ్ ఆధ్వర్యంలోమెగా రక్తదాన శిబిరం ను ప్రారంభించినవన్ టౌన్ సిఐ రాoచందర్ రావు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 కరీంనగర్ న్యూస్ : కరీంనగర్ లో రెండు చోట్ల నిర్వహణ 200 యూనిట్ల రక్తం సేకరణ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువత కరీంనగర్ ప్రవక్త మహ్మద్ జన్మదిన మాసోత్సవాల సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ జేఐహెచ్ రుమాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ సౌజన్యంతో నగరంలోని తెలంగాణ చౌక్ నాకా చౌరస్తాలో ఈ రోజు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు తెలంగాణ చౌక్ రక్తదాన శిబిరాన్ని వన్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

మొలుగూరి నరసింహారావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్నేహితులు

పయనించే సూర్యడు సెప్టెంబర్ 13 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు మొలుగూరి నరసింహారావు మరణం తర్వాత వారి కుటుంబానికి ఆర్థికంగా తోడుగా నిలవాలని నిర్ణయించిన టెన్త్ క్లాస్ (2003 బ్యాచ్) స్నేహితులు తమ ఉదారతను చాటుకున్నారు. నరసింహారావు గారి ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఒక్కొక్కరి పేరుపై రూ.50,000 చొప్పున మొత్తం రూ.1,00,000 ను పోస్టల్ డిపాజిట్ ద్వారా జమ చేసి, ఆర్థిక భరోసా కల్పించారు.సంక్షోభ సమయంలో ముందుకు వచ్చి సహాయహస్తం అందించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గౌరవ వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గు చేటు..

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13..యడ్లపాడు మండల ప్రతినిధి .. ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పలనాడు జిల్లా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్, మౌజనులకు నిలిచిపోయిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారికి వినతి పత్రం అందించటం జరిగింది.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రేసిడెంట్ ,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపి రెడ్డి శ్రీనివాస రెడ్డి, జిల్లా మైనార్టీ

Scroll to Top