యడ్లపాడు మండల వైసీపీ నాయకుల మద్దతు..
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13..యడ్లపాడు మండల ప్రతినిధి… “అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం” ఎరువుల బ్లాక్ మార్కెట్ పై పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని ఆధ్వర్యంలో “అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ –నేడు రాష్ట్రంలోని రైతన్నలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, యూరియా కొరతను అదుపులోకి తేవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు…అదే విధంగా […]




