PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యడ్లపాడు మండల వైసీపీ నాయకుల మద్దతు..

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13..యడ్లపాడు మండల ప్రతినిధి… “అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం” ఎరువుల బ్లాక్ మార్కెట్ పై పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని ఆధ్వర్యంలో “అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ –నేడు రాష్ట్రంలోని రైతన్నలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, యూరియా కొరతను అదుపులోకి తేవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు…అదే విధంగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా కొరత పంట నష్టాలపై తక్షణ చర్యలు చేపట్టాలి

సామాజిక కార్యకర్తలు మణికంఠ నరేష్ బాబు గవర్నర్ కు వినతి పత్రం పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14(హైదరాబాద్ మాధవరెడ్డి) రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు క్యూలలో నిలబడటం, అధిక ధరలకు విక్రయాలు జరగడం,వర్షాకాలంలో పంటలు దెబ్బతినడం వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు ముఖ్యమంత్రికి సామాజిక కార్యకర్తలు మణికంఠ నరేష్ బాబు వినతిపత్రం సమర్పించారు.రాష్ట్రవ్యాప్తంగా యూరియా సరఫరా సమృద్ధిగా జరగాలని, అధిక ధరల విక్రయాలను అరికట్టాలని, పంట నష్టాలకు పరిహారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొలుగూరి నరసింహారావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్నేహితులు

పయనించే సూర్యడు సెప్టెంబర్ 11 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు మొలుగూరి నరసింహారావు గారి మరణం తర్వాత వారి కుటుంబానికి ఆర్థికంగా తోడుగా నిలవాలని నిర్ణయించిన టెన్త్ క్లాస్ (2003 బ్యాచ్) స్నేహితులు తమ ఉదారతను చాటుకున్నారు. నరసింహారావు గారి ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఒక్కొక్కరి పేరుపై రూ.50,000 చొప్పున మొత్తం రూ.1,00,000 ను పోస్టల్ డిపాజిట్ ద్వారా జమ చేసి, ఆర్థిక భరోసా కల్పించారు.సంక్షోభ సమయంలో ముందుకు వచ్చి సహాయహస్తం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రజకులపై దాడులను ఆపాలి”

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్ ) నందు ఆల్ ఇండియా ధోబి మహాసంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లెల్ల శ్రీరాములు మాట్లాడుతూ రజకులపై

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది– టీఆర్ఎస్ నడిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్

పయనించే సూర్యడు సెప్టెంబర్ 12 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు రైతులకు అవసరమైన యూరియా ఎరువును సకాలంలో అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిఆర్ఎస్ నడిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్ తీవ్రంగా విమర్శించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుని, పది సంవత్సరాల పాలనలో ఎప్పుడూ యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు.ప్రస్తుతం రైతులు, ముఖ్యంగా మహిళ రైతులు, తెల్లవారుజాము మూడు

Scroll to Top