PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో బాల్కొండ మండల కేంద్రం లో సునీల్ రెడ్డి సహకారం తో సీఎంఆర్ఎఫ్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు సంజీవ్ గౌడ్ అద్వర్యం లో 6 చెక్కులు 136000/( 1 లక్ష 36 వేలు ) రూపాయలు చెక్కులు వేముల లలిత 40000, గుండ్రత్తు చిన్న పోశెట్టి 32000, కోటగిరి మురళి 12000, ఆరెపల్లి గీతిక 11000, కన్న శ్రీనిధి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంగ్లీష్ భాషను మెరుగుపర్చు కోవాలి శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం సతీష్

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఇంగ్లీష్ భాషను మెరుగు పరుచుకోవాలని శ్రీ చైతన్య స్కూల్ ఏజీఎం సతీష్ అన్నారు. శనివారం హయత్ నగర్ పరిధిలోని సాయి నగర్ శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ లో ఆంగ్ల ఎక్స్ ప్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజీఎం సతీష్ మాట్లాడుతూ నిత్యం ఇంగ్లీష్ మాట్లాడితే భాష పై పట్టు వస్తుందన్నారు. ప్రిన్సిపాల్ అంజనీదేవి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ నైపుణ్యం పై

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెండోరా మండలంలోని పలు గ్రామాలలో బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ కుమార్

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో మండలం మెండోరా . బుస్సాపూర్ గ్రామానికి చెందిన కోమన్పల్లి చిన్నయ్య (బ్రహ్మయ్య) వాళ్ళ అమ్మ రాజవ్వ ఇటీవల అనారోగ్యంతో మరణించారు ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది.. పోచంపాడు గ్రామానికి చెందిన అఖిల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు ఈరోజు శుక్రవారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు.. అలాగే అదే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట లో ప్రతిభ జూనియర్ కాలేజీలో హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 12 ( సూళ్లూరుపేట మండలా రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును సూళ్లూరుపేట లోని “ప్రతిభా జూనియర్ కళాశాల” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా సారపాక సిపిఎం కార్యాలయంలో ఘన నివాళి

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 13,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సారపాక పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీతారాం ఏచూరి వంటి మహా గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని తన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు రాజకీయ రంగంలో ఆయన

Scroll to Top