PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పిడుగుపాటు గురైన బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా..

పయనించే సూర్యుడు తేదీ 11 సెప్టెంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కేంద్రంలోని భూంపూరం మరియు పులికల్ గ్రామస్తులు పిడుగుపాటుకు గురై ముగ్గురు చనిపోయిన సంగతి తెలుసుకొని గద్వాల జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో వారి భౌతిక గాయాన్ని సందర్శించి నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాత్రమే ఆచారి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసు అల్లంపూర్ మార్కెట్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగింపు..

పయనించే సూర్యుడు తేదీ 11 సెప్టెంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా లో నిర్బంధాలతో ప్రజాపాలనను కొనసాగింప లేవు బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పుల్లయ్య ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కులను కాలరాయడమే కాంగ్రెస్ ప్రజా పాలన.బి ఆర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు గ్రూప్ -1 నియమాకాలలో జరిగిన అవకతవకల పైన నిరసన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయఅవార్డు గ్రహీత వేణుగోపాల్ సార్ కు సన్మానం

(సూర్యుడు సెప్టెంబర్ 11 రాజేష్) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ వేణుగోపాల్ సార్ గారికి సూరంపల్లి మాజీ సర్పంచ్ తోడంగి అనసూయ రాములు ముదిరాజ్ గారు మాజీ ఉప సర్పంచ్ లావణ్య వెంకటేశం ముదిరాజ్ గారు మరియు మాజీ ఎంపిటిసి భీమయ్య గారు సత్యం గారు చిరు సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు ఇంకా ముందు ముందు అనేక అవార్డులు తేవాలని సూరంపల్లి మండల స్థాయిలో మొదటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎస్కార్ట్ కంపెనీ వారి కఫీశ్వర్ టాక్టర్ఉచిత క్యాంపు ససర్వీస

(సూర్యుడు సెప్టెంబర్ 11రాజేష్) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రంలో ఈరోజు ఎస్కార్ట్ కంపెనీ వారు కఫీశ్వర టాక్టర్స్ పవర్ ట్రాక్ షోరూమ్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ గ్రామంలో దుర్గమ్మ గుడి ఎదురుగా వడ్ల బిటి పోలీస్ స్టేషన్ దగ్గర ఉచిత సర్వీస్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దౌల్తాబాద్ గ్రామ మండల పరిసరాల ప్రాంతంల నుండి పవర్ ట్రాక్ ట్రాక్టర్ల యజమానులు సుమారుగా 50 నుండి 60 టక్టర్ యజమానులు ఇట్టి క్యాంపుకు వచ్చి తమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పిడుగుపాటు గురైన బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా..

పయనించే సూర్యుడు తేదీ 11 సెప్టెంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కేంద్రంలోని భూంపూరం మరియు పులికల్ గ్రామస్తులు పిడుగుపాటుకు గురై ముగ్గురు చనిపోయిన సంగతి తెలుసుకొని గద్వాల జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ లో వారి భౌతిక గాయాన్ని సందర్శించి నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాత్రమే ఆచారి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసు అల్లంపూర్ మార్కెట్

Scroll to Top