PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

క్వారీ వల్ల నష్టపోతున్న బాధితులు కోరితేనే ఆదివాసి సంక్షేమ పరిషత్ వారికి అండగా నిలబడింది.*డబ్బులు ఇచ్చి ప్రజల్ని మార్చగలరేమో చట్టాల్ని మార్చలేరు.!

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 11 గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ సభ్యులు రంపచోడవరం మండలం నరసాపురం గ్రామం లో గల క్వారీ వల్ల నష్టపోతున్న బాధితులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కొంతమంది నాన్ ట్రైబల్స్ నరసాపురం గ్రామస్తులను రెచ్చగొట్టి నిరంతరం ఆదివాసి సమాజం కోసం పాటుపడుతున్న ఆదివాసి సంక్షేమ పరిషత్ పై తప్పుడు ఆరోపణ చేయించడం సరికాదని, క్వారీ వలన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగింపు..

పయనించే సూర్యుడు తేదీ 11 సెప్టెంబర్ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి. బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా లో నిర్బంధాలతో ప్రజాపాలనను కొనసాగింప లేవు బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పుల్లయ్య ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కులను కాలరాయడమే కాంగ్రెస్ ప్రజా పాలన.బి ఆర్ ఎస్ పార్టీ పిలుపు మేరకు గ్రూప్ -1 నియమాకాలలో జరిగిన అవకతవకల పైన నిరసన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పరిశుధ్య కార్మికులకు కంటి పరీక్షలు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 10( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట పురపాలక సంఘం కార్యాలయంలో ఈరోజు అనగా బుధవారం 10.09.2025న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్, సూళ్లూరుపేట వారిచే సూళ్లూరుపేట పురపాలక సంఘంలో పనిచేయుచున్న పరిశుధ్య కార్మికులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మున్సిపల్ సిబ్బంది ఉచితముగా కంటి వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్, సూళ్లూరుపేట వారికి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 10 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును దొరవారిసత్రం లోని “కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం” కళాశాల మరియు పాఠశాల నందు నిర్వహించడం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

పెద్ద సీతనపల్లి,రామన్నపాలెం పంచాయతీ లలో స్మార్ట్ రైస్ కార్డ్ పంపిణీ కార్యక్రమం పాల్గొన్న కూటమి నాయకులు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 11 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లో పెద్దసీతన పల్లి గ్రామం బొడ్రాయి గూడెం రామన్నపల్లెం గ్రామంలో స్మార్ట్ రైస్ కార్డ్ పంపిణీ కార్యక్రమం లో రామన్నపాలెం పంచాయతీ సర్పంచ్ వెంకటలక్ష్మి కూటమి నాయకులు జనసేన విరామహిళా తీగల కవిత చింతూరు మండల ఉపాధ్యక్షులు తీగల రవి ప్రధాన కార్యదర్శి కారం దుర్గరావు సంయుక్త కార్యదర్శిలు పొడియం నాగార్జున సోడి వీరయ్య టీడీపీ

Scroll to Top