PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

బ్రాహ్మణ, వైశ్యు స్మశాన వాటిక రోడ్డు నిర్మాణానికి భూమి పూజ.

మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు. పయనించే సూర్యుడు సెప్టెంబర్ 05 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్ గోరంట్ల పట్టణంలోని చిత్రావతి నది ఒడ్డున గల బ్రాహ్మణ మరియు వైశ్యుల స్మశాన వాటికకు నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మంత్రి సవితమ్మ భూమి పూజ కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని బ్రాహ్మణ మరియు వైశ్యుల కోరిక మేరకు ప్రభుత్వ నిధులతో సిమెంట్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ పనులు ప్రారంభం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సైలెంట్‌ కిల్లర్.. యువకులలో ఆకస్మిక మరణానికి కారణం ఇదేనట.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు..

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 4 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఆటలాడుతూ ఒకరు..డ్యాన్స్ వేస్తూ మరొకరు..అప్పటివరకు అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఇంకొకరు..పనిచేస్తూ మరికొందరు..ఇలా చాలా మంది అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు..అసలు యువకులలో ఆకస్మిక మరణానికి కారణమేమిటి..అనే విషయంపై ఇప్పటికీ ఆందోళన నెలకొంది..అయితే.. గుండె పోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్), కార్డియాక్ అరెస్ట్.. లాంటివి యువకుల ప్రాణాలు తీస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ఒకప్పుడు వృద్ధులలో కనిపించే ఈ గుండె జబ్బుల సమస్యలు.. ఇప్పుడు చిన్నా.. పెద్దా అనే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫ్రెండ్స్ సహారా సొసైటీ రక్తదానశిబిరంలో విశేష స్పందన

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి తాడిపత్రి: పట్టణ పరిధిలోని హజరత్ సిద్ధిఖ్ భాషా దర్గా నందు గురువారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి 1500 సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకొని మీలాద్ ఉన్ నబీ పండుగ శుభ సందర్భంగా ఫ్రెండ్స్ సహారా సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడిపత్రి పట్టణ ఏఎస్పీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ లో శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి వద్ద మాజీ ఎంపీ బీవి పటేల్ ప్రత్యేక పూజలు..

రుద్రూర్, సెప్టెంబర్ 4 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75వ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ మాజీ ఎంపీ బీవీ పటేల్ గురువారం గణనాథునికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బీవి పటేల్ కు గణేష్ మండలి నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, బాన్సువాడ నియోజకవర్గ బిజెపి పార్టీ నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణేష్ శోభయాత్రకు ఏర్పాట్లు పూర్తి…

బస్టాండ్ ప్రాంగణంలో మొరం వేసిన దృశ్యం.. రుద్రూర్, సెప్టెంబర్ 4 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామంలో శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75వ వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా రుద్రూర్ గ్రామంలో ఈనెల 6వ తేదీన నిర్వహిస్తున్న కార్యక్రమాలకు గణేష్ మండలి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా గణేష్ శోభయాత్రను ప్రధాన వీధుల గుండా నిర్వహిస్తారు. దీనిలో భాగంగా గ్రామంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా

Scroll to Top