PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన షేక్. ఆజ్మతుల్లా

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం 2025 సంవత్సరం పురస్కరించుకొని మండల కేంద్రమైన చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పనిచేస్తున్న షేక్.ఆజ్మతుల్లా. చేజర్ల మండలం ఉత్తమ ఎస్ఏ హిందీ ఉపాధ్యాయునిగా ఎంపిక అవడంతో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. శ్రావణ్. ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలు జిల్లా పరిషత్ ఉన్నత […]

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ఎంపీ శేషయ్య నగర్ లోఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

లక్షా పదహారు వేలకు మొదటి లడ్డు దక్కించుకున్న పాతూరి బ్రహ్మయ్య , 86 వేలకు రెండవ లడ్డు దక్కించుకున్న పాతూరి సత్యనారాయణ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలో ఉన్న ఎంపీ శేషయ్య నగర్ కమ్యూనిటీ హాల్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పౌల్ట్రీ రైతులు గత 40 సంవత్సరాలుగా ఎంపీ శేషయ్య, నాగరత్నమ్మ కమ్యూనిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారీ ధర పలికిన బూరుగడ్డ తండా వినాయకుడి లడ్డు

వేలం పాటలో 6,70,000 లకు దక్కించుకున్న యువ నాయకుడు రాజు నాయక్ 35, 500 లకు రెండో లడ్డును దక్కించుకున్న దేవేందర్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండ పరిధిలోని బూరుగడ్డ తండాలో వినాయకుడి లడ్డు భారీ ధర పలికింది. ముందు పెన్నడు లేని విధంగా బూరుగడ్డ తండకు చెందిన మూడవత్ రాజు తండ్రి మూడవత్ తేజ్య 6 లక్షల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెళ్లిరోజు సందర్భంగా అగాపే ఆశ్రమంలో అన్నదానం.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 శర్మాస్ వలి మండల యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో యలమందల శ్రీనివాసులు,భార్యనాగ లక్ష్మమ్మ వారి కుమారుడు యాడికి లోనే హౌసింగ్ ఏఈ గా విధులు నిర్వహిస్తున్న యలమందల లోకేష్ కుమార్, భార్య సుజాత వీరి పెళ్లి రోజు శుభ సందర్భంగా ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదానం చేయాలని,పెద్దల ఆశీస్సులు తీసుకోవాలని ఆశపడ్డారు.ఆశపడినట్టుగానే అగాపే ఆశ్రమానికి విచ్చేసి భార్యాభర్తలిద్దరూ కూడా వారి చేతులతోనే వృద్ధులకు భోజనాలు వడ్డించి,వారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ

పయనించే సూర్యుడు సెప్టెంబర్4 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి: మండలంలోని బేతంపూడి గ్రామంలో లోని వ్యవసాయ క్షేత్రాలను అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ సందర్శించి వరి , మొక్కజొన్న, మిర్చి టమాటో పంట లో విత్తనాలు దగ్గర నుండి కోత కోసేంతవరకు రైతు యొక్క పెట్టబడి వివరాలు అమ్మగా వచ్చే లాభం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారుఅలాగే NREGS ద్వారా ఇచిన నీటికుంట , చేపల పెంపకానికయ్యే ఖర్చు గురించి రైతులను అడిగి తెలుసుకన్నారు ఈ యొక్క

Scroll to Top