PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కెనరా బ్యాంకు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 (సూళ్లూరు పేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పరమేశ్వరి నగర్ లో మల్లి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన(పిఎంఎస్ బివై)పథకం యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము.పిఎంఎస్ బివై ద్వారా రూ.2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పిఎంఎస్ బివై ద్వారా రూ.2 లక్షలు రూపాయలు అతని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వెంకమ్మగూడలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

పాల్గొన్న ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నందిగామ మండల పరిధిలోని వెంకమ్మగూడ గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నాలుగవ రోజు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆలయ పూజారులు వీరేశం, శివానందం కర్ణాకర్ మల్లికార్జున్ వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారికి అనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రథసారదలని అద్భుతమైన గౌరవం అందించిన ఓరియంట్రీ హోటల్

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఒక హోటల్ ని ప్రారంభించారు ఆ హోటల్ కి వచ్చే కస్టమర్ దేవుళ్ళ కన్నా ముందుగా రథసారదల్ని గౌరవించారు సూళ్లూరుపేట చరిత్రలోనే అటువంటి గౌరవాన్ని రథసారథులు పొద్దునదే లేదు సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో హోటల్లో వెలిశాయి ఏనాడు ఏ రోజున డ్రైవర్లను చులకనగా చూడడమే తప్ప గౌరవ అందించిన రోజులు లేవు డ్రైవర్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యర్రంశెట్టి రామచంద్రరావు ఆధ్వర్యంలో రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగులు మూడో రోజు సమ్మె

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ( జేఏసీ) పిలుపు మేరకు ఆందోళనా కార్యక్రమాలు భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన బ్రాంచ్ వద్ద జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మన న్యాయమైన డిమాండ్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాల కి పెంచాలి. జీవో నెంబర్.36 వెంటనే అమలు చేయాలి. 2019 తరువాత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భట్టాపూర్ లో ఊరగుట్ట ప్రభుత్వ భూములు కాపాడాలి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో ఎరుగట్ల మండలం భట్టాపూర్ గ్రామంలో కబ్జాకు గురి అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రామస్తులు తహసిల్దార్ మల్లయ్యకు వినతి పత్రం అందజేశారు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఊరగుట్ట కింద భూమిని కబ్జా అక్రమంగా కబ్జా చేసి ఆక్రమించుకున్నారని కబ్జాకు గురి అయిన భూమిని గుర్తించి హద్దులు ఏర్పడు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Scroll to Top