PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిగ్ బ్రేకింగ్ న్యూస్..

పయనించే సూర్యుడు తేదీ 4 గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.. మల్దకల్ మండల పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన చేపల వేటకు వెళ్లిన భార్య భర్తల దంపతులు మూడు రోజులైనా ఆచూకీ దొరకని ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో భార్య భర్తల శవాలు లభ్యం వెంటనే జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంచెను కొరకు లభ్యమైన భార్య భర్తలను పోలీస్ శాఖ అధికారులు తీసుకువెళ్లారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మైనార్టీస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా షేక్ సల్మా షరీన్ ఎంపిక

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ.పి స్టేట్ డైరెక్టర్ గా షేక్.సల్మా షిరీన్ ను ఎంపిక చేయడం జరిగిందని ఆమె తెలిపారు .ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి .నారా చంద్రబాబు నాయుడు . ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి .ఆనం రామనారాయణ రెడ్డి కి, ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు తాళ్లూరి గిరినాయుడు కి నెల్లూరు జిల్లా,ఆత్మకూరు నియోజక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్యవైశ్య సంఘం గణేష్ మండపం వద్ద మహా అన్న ప్రసాద్ కార్యక్రమం

పయనించే సూర్యుడు గాంధారి 05/09/25 కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో సుభాష్ రోడ్ లో గల ఆర్యవైశ్య సంఘంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నవరాత్రుల్లో చివరి రోజు భాగంగా తొమ్మిది రోజులు వేద బ్రాహ్మణులచే ఘనంగా గణపయ్యకు పూజలు చేసి తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు నైవేద్యంగా నివేదించారు తొమ్మిది రోజులు రాత్రి గణపయ్యకు ఘనంగా పూజలు చేసి అందరికీ అల్పాహారాన్ని ప్రసాదంగా గాంధారి ఎస్సై ఆంజనేయులు కుటుంబ పరివారంగా గణపయ్యకు ఘనంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మతమార్పిడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్5//మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మారుతి నగర్, కేశవ్ నగర్ లో మతమార్పిడులకు పాల్పడుతున్న పలువురిని హిందూ సంఘాల వారు అడ్డుకున్నారు. సందర్భంగా వారు మక్తల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు అందించి మతమార్పిడులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దరఖాస్తు అందజేసిన వారిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ తో పాటు హిందూ ఆర్థిక సంస్థల వారు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పగటిపూట వీధి లైట్లు.. ఇంకెన్నాళ్లు..?

// పయనించే సూర్యుడు// సెప్టెంబర్5//మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో గత కొన్ని నెలలుగా పగటిపూట కూడా వీధిలైట్లు వెలుగుతున్న సదరు అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. నెలల తరబడి పగటిపూట లైట్ వెలుగుతున్న అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత మున్సిపాలి అధికారులకు విషయం తెలుపగా థర్డ్ వైర్ సమస్య ఉందని… సమస్యను పరిష్కరించమంటే అప్పుడు ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారని , దీంతో ఎంతో ప్రజాధనం వృధా అవుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం

Scroll to Top