PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కృష్ణ మండలంలో రాజకీయ శిక్షణ తరగతులు కరపత్రం విడుదల

పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్ 2// నారాయణపేట జిల్లా బ్యూరో //బి విశ్వనాధ్. బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కృష్ణ మండలంలో ఆదివారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రాజకీయ శిక్షణ తరగతులు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం విడుదల చేయడం ఈ కార్యక్రమాని ఉద్దేశించి బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కెవి నరసింహ మాట్లాడుతూ ఆదివారం జరగబోయే రాజకీయ శిక్షణ తరగతులకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంపీపీ ఎస్ స్కూల్ హెడ్మాస్టర్ కివిద్యార్థులు వీడ్కోలు సమావేశంలోఘనంగా సన్మానించాలి..

పయనించే సూర్యుడు తేదీ 02 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా లో మల్దకల్ మండలం మరియు నేతి వానపల్లి గ్రామంలో ఎంపీపీ ఎస్ స్కూల్ హెడ్మాస్టర్ కి ప్రమోషన్ వచ్చినందువలన విద్యార్థులు స్కూల్ హెడ్మాస్టర్ ని పూల బొకేలతో మరియు శాలువులతో సత్కరించి అలాగే గ్రామ ప్రజలు యువకులు సన్మానించడం స్కూల్ టీచర్లు మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు కోరుకున్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు ముగుస్తున్న ఆదివాసీలకు రవాణా సౌకర్యాలు లేవు

ప్రభుత్వాలు ఆదివాసీ గూడాలను గాలికి వదిలేస్తున్నాయి. పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 2 అల్లూరి సీతారామరాజు జిల్లా ,చింతూరు మండలం పేగ పంచాయతీ పరిధిలో గల కల్లిగుండ, పుంగుట్ట గ్రామాలు పడుతున్న కష్టాలు ఇంత అంత కాదు, వర్షాకాలం లో ఆస్పత్రులకు , నిత్యవసర సరుకుల కోసం చంద్ర వంక వాగు దాటాల్సిందే, ఈ వర్షాల సమయంలో రోగులను హాస్పత్రులకు తీసుకెళ్లడానికి వేరే మార్గమేమీ లేదు , వరదలు ఎక్కువైతే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికి అభివృద్ధికి సహకరించండి. జె.సి. అస్మిత్ రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 2(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికిలో మంగళవారం ఎం.పీ.డీ.వో. మీటింగ్ హాల్ నందు తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి అన్ని శాఖల మండల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినారు. శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీకి సంబంధించిన ఆదాయం గురించి పంచాయతీ ఇన్చార్జ్ ఈ.వో. శశికళలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నేను యాడికి గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చేయడమే నా మొదటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు మండల రైతుల సమస్యల వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సమావేశం.

రైతులకు ఈ క్రాప్ చేయాలి మరియు ఎరువుల వెంటనే ఇప్పించాలి చింతూరు జడ్పీటీసీ చిచ్చడి.మురళీ ప్రభుత్వ నీ డిమాండ్ చేసారు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 2 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు ఈరోజు సమావేశంలో చింతూరు జడ్పిటిసి చిచ్చడి.మురళి గారు మాట్లాడుతూముఖ్యంగా రైతులు అనుభవిస్తున్న సమస్యలపై స్పందిస్తూ ఈరోజు మండలం మొత్తం కూడావ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం సకాలం లో యూరియ

Scroll to Top