PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ద్ర వజీవామృతం పంటలకు వాడటం వల్ల మంచి దిగుబడివస్తుంది

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 బద్వేల్ నియోజకవర్గ ప్రతినిధి ఓ జయ ప్రసాద్ కలసపాడు మండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లె లో మంగళవారం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ పంటలు పండిస్తున్న రైతు ఓబులాపురం రాధా భర్త జయ ప్రసాద్ పొలంలో పకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో 200 లీటర్ల ద్రవ జీవామృతం తయారు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పిడుగుపల్లె క్లస్టర్ యూనిట్ ఇంచార్జ్ జనార్ధన్ మాట్లాడుతూ రైతులు రసాయన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధితుడు అప్పన్నకు ఎల్ఓసి మంజూరు…

ఎల్ఓసిని అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. రుద్రూర్, సెప్టెంబర్ 2 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామానికి చెందిన అప్పన్నకు మోకాల మార్పిడి శస్రచికిత్స కొరకు ఎల్ ఓసికి దరఖాస్తు చేసుకోగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా 80 వేల రూపాయల ఎల్ఓసి మంజూరు కావడంతో మంగళవారం కాంగ్రెస్ నాయకులు బాధితుడు అప్పన్నకు ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చెజర్ల లో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి వేడుకలు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అదేశాలతో చేజర్ల మండల వైసీపీ కన్వీనర్ బోయిళ్ళ మాలకొండ రెడ్డి సూచనలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి వేడుకలు నిర్వహించారు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు వైయస్సార్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.వైయస్ఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ బూత్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు గారి సేవలు మరువలేని

(సూర్యుడు సెప్టెంబర్ 2 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి స్వర్గీయ ముత్యం రెడ్డి ఆరవ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు ఆధ్వర్యంలో ముత్యం రెడ్డి గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన సేవలు మరువలేని ఇవన్నీ పేదలకు పెన్నిధి రైతు బాంధవుడు దుబ్బాక ప్రజల ఆత్మగౌరవ పత్రిక మహోన్నత నేత ప్రజా సేవకుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దౌల్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు

(సూర్యుడు సెప్టెంబర్ 2 రాజేష్) నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయి సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం ప్రజలకు భద్రత, సెన్సాఫ్ ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యం నేరాలను నియంత్రించడంలో మరియు నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులను

Scroll to Top