PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏర్గట్ల మండల కేంద్రంలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిన పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

పయనం చే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు ఈరోజు సోమవారం రోజున ఏర్గట్ల మండల కేంద్రములో రేషన్ షాపుల వద్ద కొత్తగా 350 రేషన్ కార్డుల మరియు 200 వరకు రేషన్ కార్డులో పేర్లను జత చెయ్యటంతో వచ్చిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చెయ్యటం జరిగింది. ప్రతి వచ్చిన ఒక్కరు వెళ్లి తీసుకవెళ్లవాల్సిందిగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సామజిక సేవకులకు రాయల చారిటబుల్ ట్రస్ట్ వారి సన్మానం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండలంలో విద్య ఆరోగ్య సామాజిక సేవ కార్యక్రమాలలో సేవలందిస్తున్న వారికి రాయల చారిటబుల్ ట్రస్ట్ పౌండర్ శ్రీ పసల శ్రీధర్ గారు వారి సేవలను గుర్తించి సన్మానం చేయడం జరిగింది. ఫీజికల్ డైరెక్టర్ సంజీవరాయుడు గారిని సన్మానిస్తూ 10 వేల రూపాయలు చెక్కును అందించడం జరిగినది. యోగ శిక్షకుడు అయిన గరిడి శివన్న గారిని,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ఏజెన్సీ లో వరద కారణంగా 16 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నటువంటి గ్రామాలు కనీస సదుపాయాలు కల్పించనటువంటి ప్రభుత్వ యంత్రాంగం మరియు కన్నెత్తి చూడనటువంటి స్థానిక ఎమ్మెల్యే అని విలీన ప్రజల ఆరోపిస్తున్నారు

ముంపు మండలాల ప్రజలు ప్రభుత్వo పోలవరం నష్టపరిహారాన్ని అందించి పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 1 అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం చింతూరు చ డివిజన్ వీలిన మండలాలను ప్రభుత్వ యంత్రాంగం ఏ మాత్రం పట్టించకపోవడంతో పాటు ఎటువంటి అత్యవసర సరుకులు కూడా ఇవ్వలేదు.. అలాగే వీలిన మండలాల్లో 86 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి..అలాగే ఈ 86 గ్రామాల కు ఎటువంటి సహాయ సహకారాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ ఎంపీటీసీ వాసిరెడ్డి వెంకటేశ్వరరావు ఏకంగ్రీవంగా ఎన్నిక

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మాజీ ఎంపీటీసీ వాసిరెడ్డి వెంకటేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీ ఏన్కూరు మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది పయనించే సూర్యుడు సెప్టెంబర్ 01 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండల మాజీ జడ్పిటిసి బాధావత్ బుజ్జి అధ్యక్షతన ఈరోజు కమ్మవారి కల్యాణ మండపంలోని బిఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈ సమావేశంలోని ఏన్కూరు మండల మాజీ ఎంపీటీసీ వాసిరెడ్డి వెంకటేశ్వరరావు గారిని బిఆర్ఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో సోమవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ అధ్యక్షతన రైతుల కోరికల దినోత్సవం సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు ఓబిరెడ్డి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులురైతు

Scroll to Top