PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్డీవో కార్యాలయ స్థలాన్ని ఇవ్వండి.

పయనించే సూర్యుడు తేదీ 02 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా కార్యాలయంలో మహబూబ్నగర్ ఎంపీ బిజెపి డీకే అరుణ కలెక్టర్ కార్యాలయంలో బి యం. సంతోష్ కుమార్తతో ఆర్డీవో కార్యాలయం స్థలం కోసం చర్చించరు ఆర్డీవో కార్యాలయ స్థలాన్ని ప్రస్తుతం ఉన్న కోర్టు స్థలంతో కలిసి జిల్లా న్యాయస్థానం భవనం గద్వాల నియోజకవర్గం లోనే నిర్మించబడియేలా చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తో మహబూబ్నగర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బోధిధర్మ అవార్డు అందుకున్న మాస్టర్ రమేష్

అభినందించిన కొందరు మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో భాగంగా అవార్డు పొందడం జరిగింది. మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ టీం ఆధ్వర్యంలో ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) విజయవాడ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి బోధిధర్మ అవార్డు కు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం న్యూ మాంక్స్ కుంగ్ పూ సీనియర్ మాస్టర్ తెలంగాణ నుండి బోధిధర్మ అవార్డు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్టేట్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో రాణించిన ఈనాడు లక్ష్య అథ్లెట్

కాంస్య పథకంతో మెరిసిన షాద్నగర్ అమ్మాయి అభినందించిన కోచ్ పాండు నాయక్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఆగస్టు 30 నుంచి 31 వరకు జరిగిన 11 వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో షాద్నగర్ కు చెందిన జంగా దేవి ప్రియ కాంస్య పథకం గెలుపొందడం జరిగింది. బాలికల మిడ్లే రిలే 16 సంవత్సరాల కేటగిరిలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిరుపేద దళితులకు సాగు చేసుకుంటున్నా భూమికి పట్టాలు ఇవ్వాలి..

పయనించే సూర్యుడు.తేదీ 02 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. గద్వాల జిల్లా అదనపు కలెక్టర్కి లక్ష్మీనారాయణకి వినతిపత్రం అందజేశారు. మాచర్ల ప్రకాష్ బీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి. వ్యవసాయ వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎంజి నరసింహులు గద్వాల జిల్లాలో భూమిలేని నిరుపేద దళితులకు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అదేవిధంగా గద్వాల జిల్లాలో దళితులు భూమిలేని నిరుపేదలు ఉన్నారని తెలియజేశారు వారికి భూములు ఇవ్వాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిజెపి ఆధ్వర్యంలో టార్పాలిన్ పట్టాలు అందజేత…

టార్పాలిన్ పట్టాలు అందజేస్తున్న దృశ్యం… రుద్రూర్, సెప్టెంబర్ 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామంలో బైండ్ల గంగాధర్, బుడ్డోల్ల ఎల్లయ్య ఇద్దరి ఇల్లులు వర్షానికి దారుణంగా కురుస్తున్నాయి. ఇంటిపైన కప్పుకోవడానికి పట్టాలు కావాలని బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షుడు హరి కృష్ణను ఆశ్రయించగా వెంటనే బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, ఎన్నారై కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కోనేరు శశాంక్ బాధితుల ఇండ్లకు టార్పాలిన్ పట్టాలు ఇప్పించడంతో సోమవారం బాధ్యత

Scroll to Top