PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 10 న చలో చింతూరు ఐటిడిఏ ముట్టడికి ప్రజలు సిద్ధం అవ్వాలి.పేగ పంచాయతీ పీసా కమిటీల పిలుపు

పేగ నుండి ఏడుగురాళ్ళ పల్లి బిటి రోడ్డు పోయడానికి అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తా 50 సంవత్సరాల ముందు నుండి ఉన్న రోడ్డుకు పైన తారు వెయ్యడానికి అనుమతులు ఏంటి పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జ్ సెప్టెంబర్ 1 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంఈరోజు పేగ పంచాయతీ పీసా కమిటీ ఆధ్వర్యంలో సూరకుంట కమ్యూనిటీ భవనంలో జరిగిన సమావేశంలో “పేగ నుండి ఏడుగురాళ్ల పల్లి వరకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా కోసం తప్పని పాట్లు. రోడ్ ఎక్కిన రైతన్నలు

{సూర్యుడు సెప్టెంబర్ 1 రాజేష్} రాయపోల్ మండల్ కేంద్రం పరిధిలో గంటల తరబడి వేచి ఉన్న రైతులతో మాత్రం యూరియా కష్టాలు తప్పడం లేదు. తిండి తిప్పలు మానేసి షాపుల వద్ద క్యూలైన్లో నిలబడి ఉన్న ఒరియా ఇవ్వకపోవడంతో రైతన్నలు రోడ్డుపై బైఠాయించి గంటపాటు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించి నిరాశన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వ్యవసాయ శాఖ అధికారులపై అన్నదాతలో అగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్

(సూర్యుడు సెప్టెంబర్ 1 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఆశ వర్కర్లను స్థానిక ఎస్సై అరుణ్ కుమార్ గారు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ పరిధిలో ఉంచడం సరికాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సభను విజయవంతం చేయడం జరుగుతుందని వాళ్ళు హెచ్చరించడం జరిగింది. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని సభను విజయవంతం చేస్తామని తెలిపారు. పనికి తగ్గిన వేతనం ఆశా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వినాయకుని లడ్డు రికార్డు దర 75.000. వేల రూపాయలు దకించుకున్న బ్యాగరి మాణికమ్మ. ఆశప్ప

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్1//మక్తల్ మక్తల్ మండలం . మాధ్వర్ గ్రామంలో అదివారం శ్రీశ్రీ కర్రెమ్మ దేవి దేవాలయం . దగ్గర కోలువైన వినాయకడు. 5 రోజులు పాటు పూజలుగు అందుకొని నిమజ్జనానికి ముందు రోజు పవిత్రమైన లడ్డు వెలంపాటలో రికార్డు సాయిలో. 75,000 రూ . బ్యాగరీ మాణిక్యమ్మ ఆశప్ప దకించుకున్నారు. అదే విదాంగ దేవుని ముందు పూజకు వుంచిన పండ్లను కూడ, 10,000, రూ.లకు. బుడబోయి సిద్దు బంద్ర దకించుకున్నారు. గ్రామ పెద్దలు. విరిని సన్మానించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోర్టు భవనాలు స్థల ఎంపికపై సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాగర్ దొడ్డి వెంకటరాములు సూటి ప్రశ్న అడిగాడు..

పయనించే సూర్యుడు తారీకు 01 సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.. జోగులాంబ గద్వాల జిల్లాలో సీనియర్ కోర్టు భవనాల స్థలం ఎంపికపై అఖిలపక్ష సమావేశం నుంచి బిఆర్ఎస్ పార్టీ నాగర్ దొడ్డి వెంకటరాములు గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పశువుల కాపరికి మన గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేకి తెలియదా అని ప్రశ్నించారు మరియు అనంతపురం కోర్టు భవనాలును నిర్మించకూడదని గద్వాల ప్రజల మరియు బిఆర్ఎస్

Scroll to Top