PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో తడ మండలం లోని రామాపురం గ్రామంలో జన సురక్ష క్యాంప్

పయనించే సూర్యుడు ఆగస్టు 31 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో తడ మండలం లోని రామాపురం గ్రామంలో జన సురక్ష క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు పీఎం జే డి వై అకౌంట్ కలిగి ఉండాలి అలాగే అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరు బ్యాంకుల్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ PMJJBY,PMSBY మరియు APY పథకాల గురించి కూడా అందరూ తెలుసుకొని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థులు చదువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన జానకిరామ్ రెడ్డి

ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటివేషన్ తరగతులు ( పయనించే సూర్యుడు ఆగస్టు 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ప్రగతి వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ, ఆధ్వర్యంలో మధురాపూర్ గ్రామం ఫరూక్నగర్ మండలం రంగారెడ్డి జిల్లా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఎం. జానకిరామ్ రెడ్డి తో కలిసి తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విద్యార్థులు చదువు పట్ల తీసుకోవలసిన మెలుకువలు కష్టపడే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓటర్ లిస్టులో వార్డుల విభజన మార్పులు చేర్పులు చేయాలి

( పయనించే సూర్యుడు ఆగస్టు 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్నగర్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్ని కలకు దృష్టిలో పెట్టుకొని ఈనెల 28వ తేదీన ప్రచురించిన ఓటర్ లిస్టు లో వార్డు లను సవరించాలని సిపిఎం పార్టీ షాద్నగర్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీను నాయక్ ఫరూక్నగర్ మండల పరిషత్ అధికారి ఎంపీడీవో కు వార్డుల సమస్యలు ఇతర సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు శనివారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మానవ హక్కులపై అవగాహన ర్యాలీ..

//పయనించే సూర్యుడు// ఆగస్టు 31// మక్తల్ పట్టణంలో హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం (మానవ హక్కులు, అవినీతి నిరోధక సంస్థ)ఆధ్వర్యంలో స్థానిక నెహ్రు గాంధీ నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం జాతీయ అధ్యక్షులు డాక్టర్ మోహన్ రావు నల్వాడే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్యవివాహాలు గృహహింస మాదకద్రవ్యాలపై ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించడంతోపాటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మ్యాగ్నెట్ స్కూల్లో ఘనంగా ఫ్రూట్స్ డే సెలబ్రేషన్

( పయనించే సూర్యుడు ఆగస్టు 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్నగర్ పట్టణంలోని మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో ఫ్రూట్స్ డే ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల పండ్లు తీసుకుని రావడం జరిగింది. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు వివిధ రకాల పండ్లను ప్రదర్శించి, వాటి యొక్క ఉపయోగాలు విద్యార్థులకు వివరించడం జరిగింది. విద్యార్థులు జంక్ ఫుడ్ ను తీసుకోకుండా ప్రతిరోజు రకరకాల పండ్లను తీసుకోవాలని ఉపాధ్యాయులు వివరించారు.

Scroll to Top