PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

చేయి తరుణమాఫీని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం..

పయనించే సూర్యుడు 30 తారీకు శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కి ఈరోజు సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎండి నిషా తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేనేత కార్మికులు కలెక్టర్ ని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన చేనేత రుణమాఫీని తక్షణమే అమలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తల్లితండ్రుల త్యాగాలు వృధా కాకుండా విద్యనభ్యసించాలి…

కష్టపడి చదివితే ఉన్నత స్థానాలు సాధ్యమే.. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. పయనించే సూర్యుడు ఆగస్టు29(పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం:తల్లిదండ్రుల త్యాగాలు వృధా కాకుండా విద్యార్థులు చదువును అభ్యసించి,ఉన్నత స్థాయికి చేరాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన ఇంజనీరింగ్ మరియు బిఎస్సి మొదటి సంవత్సరం విద్యార్థుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ చెరువు, తూములను పరిశీలించిన నాయకులు..

రుద్రూర్, ఆగస్టు 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ గ్రామ చెరువు నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. శుక్రవారం స్థానిక మండల కాంగ్రెస్ నాయకులు చెరువులు, తూములు, అలుగులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

3వ రోజు నవరాత్రి ఉత్సవాలు భక్తులకు అన్నదానం

సూర్యుడు ఆగస్టు 29 రాజేష్ ఈరోజు దుబ్బాక నియోజకవర్గం లో మూడవరోజు నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న కత్తి కార్తీకగౌడ్ అక్క ఆధ్వర్యంలో ఈరోజు భక్తులకు అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. రెండవ రోజు భక్తిశ్రద్ధలతో నిర్మించబడ్డాయి ఈ సందర్భంగా అక్కగారి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నందు నిర్వహించిన కార్యక్రమాల్లో కత్తి కార్తీకగౌడ్ అక్కగారు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిత్యం అన్నదానం చేయడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ మంత్రి ఆనం

పయనించే సూర్యుడు ఆగస్టు 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు నియోజకవర్గం లో అన్ని మండలాల్లో పేద, మధ్యతరగతి సామాన్య ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ, వారికి అన్నివిధాల ఎన్డీఎ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా.గురువారం నెల్లూరు సంతపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 100 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు సుమారు రూ. 83.34 లక్షలు విలువైన సీఎం రిలీఫ్‌

Scroll to Top