PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గురు నానక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధునికి ప్రత్యేక పూజలు

భారీ సంఖ్యలో పాల్గొన్న బురుగడ్డ తండా ప్రజలు (పయనించే సూర్యుడు ఆగస్టు 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ ) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా జీపీ పరిధిలోని బూరుగడ్డ తండాలో గురునాన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణనాథునికి అర్చకులు ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ప్రథమ పూజ తండా పెద్దలు అందరూ కలిసి నిర్వహించడం విశేషం. పూజ కార్యక్రమంలో మహిళలు తాండ ప్రజలు అధిక […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్ర ప్రజలు అప్రతమై ఉండాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భీంగల్ పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు ప్రజలను కోరడం జరిగింది. ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్ తో కలిసి భీంగల్ పట్టణంలోని 11వ వార్డును సందర్శించిన నాగేంద్ర భీమ్గల్ పట్టణ ప్రజలు భారీ వర్షాలు తగ్గేవరకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్విమ్స్ ఆధ్వర్యంలో దాసుకుప్పం పిహెచ్సీలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం

పయనించే సూర్యుడు న్యూస్(ఆగస్టు.28/08/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్ తిరుపతి జిల్లా సత్యవేడు మండలం దాసుకుప్పం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో గురువారం టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష శిబిరం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు,మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పిన గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్..

పయనించే సూర్యుడు 28 తేదీ గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న, జోగులాంబ గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గుడ్ న్యూస్ లు ఇవన్నీ బ్యాడ్ న్యూస్ లే ఉన్నాయి అని గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బి ఎస్ కేశవులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు హామీలే సరిగా అందట్లేవని కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో మాజీమంత్రి కేటీఆర్ సమక్షంలో చేరడానికి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

గణనాధుని శోభాయాత్ర.

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 28(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మెయిన్ బజార్ లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో 11 అడుగుల బల రాముడు ఆకారంలో ఉన్న వినాయకుని ప్రతిమను మంగళవారం ఏర్పాటు చేసి 70 వేల కొత్త కరెన్సీ నోట్లతో దండ చాక్లెట్లతో దండ బెంగళూరు నుండి తెప్పించిన రకరకాల పూలతో తోమాలలు రెండు రూపాయల బిల్లలతో పూలదండలు వత్తిపత్తితో మాలలు

Scroll to Top