PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతులకు యూరియా సరపరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి

గుగులోత్ రామ్ చందర్ కొత్తగూడెం జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు పయనించే సూర్యుడు ఆగస్టు 28 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :మండలం.తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు. రామ్ చందర్ గురువారం టేకులపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర రైతు సంఘం పిలుపుమేరకు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా గుగులోతు రామ్ చందర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత ఉన్నందున […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తొలగించిన దివ్యాంగుల పించన్లను వెంటనే పునరుద్దరించాలి

వైఎస్సార్సీపీ నాయకుల వినతిపత్రాలు సమర్పణ ఆత్మకూరు నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగుల పించన్లను వెంటనే పునరుద్దరించాలని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎంపీడీఓలకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విధివంచితులైన దివ్యాంగుల పట్ల మానవతా దృక్పదంతో ఉండాల్సింది బదులు వారిని తీవ్రంగా వేధిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష దివ్యాంగుల పించన్లను తొలగించడం అత్యంత అన్యాయమని పేర్కొన్నారు.విధి వంచితులైన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రతిభవంతులైనవిద్యార్థులకు ఉచితఉపకారణాల పంపిణీ

పయనించే సూర్యుడు ఆగస్టు 29 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండలంలోని విభిన్న ప్రతిభవంతులైన విద్యార్థులకు ఉచిత ఉపకారణాల పంపిణీ నిమిత్తం సమగ్ర శిక్ష నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించబడుతుంది అని మండల విద్యాశాఖ అధికారి డిసి. మస్తానయ్య గురువారం తెలిపారు ఈ క్యాంపుకు 6 నుంచి 18 సంవత్సరాలు లోపు దివ్యంగా విద్యార్థులు అర్హులని వీరికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయండి.*ఎటపాక మండలంలోని నాన్ ట్రైబల్స్ అక్రమాలను తొలగించండి. భూకబ్జాలు అరికట్టండి.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ ఇంచార్జ్ ఆగస్టు28 అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని ఆర్ అండ్ బి, రెవిన్యూ, పంచాయితీ, ఆదివాసి భూములను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై వ్యాపారాలు, వ్యవసాయాలు చేస్తున నాన్ ట్రైబల్స్ పై చర్యలు తీసుకోవాలని, అక్రమ కట్టడాలు తొలగించాలని కోరుతూ ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం నాడు ఎటపాక తాసిల్దారు వారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు.

పయనించే సూర్యుడు ఆగస్టు 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ పలు గ్రామాలకు రాకపోకలు బంద్. పల్లె రోడ్లన్నీ అధ్వానం. చెరువులు, వాగుల వద్దకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరికలు. ఏన్కూర్ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏన్కూర్ మండల వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండల పరిధిలోని అంజనాపురం- జన్నారం వాగు పై ఉన్న వంతెన పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల రాకపోకలు రాకపోకలు

Scroll to Top