PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495 కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 పయనించే సూర్యుడు update వేములవాడ రూరల్ అరుణ్ మ్యాన రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గతంలో ఏర్పాటు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వాగు ప్రవాహంలో చిక్కుకున్న మహిళను కాపాడిన ఎస్ ఐ

పయనించే సూర్యుడు గాంధారి 28//08/25 ప్రమాదపు అంచున బ్రిడ్జ్ విద్యుత్ సరఫరా నిలిపారు వాగు దగ్గరలో ఉన్న పురాతన గంగమ్మ ఆలయం నేలమట్టమయింది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు కుండపోత వర్షం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగు పక్కనే ఉన్న ఇంట్లో అకస్మాత్తుగా నీరు రావడంతో వాగు నీటి ఇద్దరు అందులో చిక్కుకున్నారు. వివరాలలోకి వెళితే గాంధారి మండలంలోని బ్రిడ్జి పక్కనే వద్ద ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్నటువంటి ఇంట్లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మిషన్ భగీరథ నీరు అందక ఎండుతున్న గొంతులు..

//పయనించే సూర్యుడు// న్యూస్ ఆగస్టు 29// మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో గత నెల రోజులుగా ప్రజలు మిషన్ భగీరథ తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపిటిసి జి. బలరాం రెడ్డి ఆరోపించారు. దాదాపు 25 వేల జనాభా కలిగిన మక్తల్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ తాగునీరు ప్రతిరోజు సరఫరా చేయవలసి ఉన్నప్పటికీ వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే తాగునీటి సరఫరా చేస్తున్నారన్నారు. దీంతో ప్రజలు తాగేందుకు నీరు లేక కలుషిత నీటిని తాగే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏ.ఐ.యు.కే.ఎస్. రాష్ట్ర అధ్యక్షులు గా వి. ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నిక

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ అఖిలభారత ఐక్య రైతు సంఘం ( ఏ.ఐ.యు.కే.ఎస్.) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వి. ప్రభాకర్ ఎన్నిక అయ్యారు. ఆగస్టు 25,26 తేదీల్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రెండు రోజులు జరిగిన రాష్ట్ర ప్రథమ మహాసభలు కామ్రేడ్.వి. ప్రభాకర్ ను మహాసభల్లో ప్రతినిధులు ఎన్నుకున్నారు. కామ్రేడ్.వి. ప్రభాకర్ విప్లవోద్యమంలో కీలకమైన నేతగా నిలిచారు. తన ఉద్యమ ప్రస్థానాన్ని సిరికొండ మండలం గడుకూరు నుండి ప్రారంభించారు. ఇక్కడ…… సంవత్సరంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారీ వర్షాల కారణంగా పిడుగు పడి బర్రె చనిపోవడం జరిగింది

(సూర్యుడు ఆగస్టు 28 రాజేష్) దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అకాల వర్షానికి ఉరుములు మెరుపులతో పిడుగు పడి గడ్డమీది దాసు తన యొక్క బర్రె పిడుగు పడి చనిపోవడం జరిగింది. భారీ వర్షం కురిసిన సందర్భంగా వరద లో కొట్టుకపోయిన బర్రెను చూచి స్థానికులు అందరు కలిసి గడ్డపై తీసుకురావడం జరిగింది. వర్షం కారణంగా మూగ జీవి ప్రాణాలు పోయినయని రైతు దుఃఖించడం జరిగింది. ప్రభుత్వము అధికారులు తమకు ఆర్థిక

Scroll to Top