PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూనిక్ ఇంగ్లీష్ మీడియా స్కూల్ లో డిస్టిక్ లెవెల్ కుంగ్ ఫు కరాటే టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరణ

టోర్నమెంట్ బ్రోచర్లు ను ఆవిష్కరించిన యూనిక్ స్కూల్ ప్రిన్సిపల్ నరేందర్ ( పయనించే సూర్యుడు ఆగస్టు 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ : సెప్టెంబర్ 14 వ తేదీన మాస్టర్ బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించనున్న డిస్టిక్ లెవెల్ కుంగ్ ఫు కరాటే టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా షాద్ నగర్ యూనిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ నరేందర్ వారి చేతుల మీదుగా టోర్నమెంట్ బ్రోచర్ని […]

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

షెడ్యూల్ కార్మికుల వేతనాలు, పీ.ఎఫ్,ఇన్స్యూరెన్స్,మౌలిక వసతులు కల్పించాలని, సీ.ఐ టీ.యూ లేబర్ ఆఫీస్ ముందు ధర్నా

పయనించే సూర్యుడు ఆగస్టు 26 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:షాప్ గుమస్తాలు, పెట్రోల్ బంక్, గ్యాస్ గోడౌన్, మిల్లు వర్కర్స్, ప్రైవేటు స్కూలు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రైవేట్ ఆసుపత్రి, లాబ్ వర్కర్లు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, హోటల్, బేకరి మాస్టర్లు, హెల్పర్లు,,వర్కర్లు,ఇటుక బట్టి,కాంట్రాక్టు కార్మికులు,బిల్డింగ్,సమస్త షెడ్యూల్ కార్మికుల వేతనాలు పెంచాలని,ఇన్స్యూరెన్స్, పీ ఎఫ్, ఈ ఎస్ ఐ,తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో స్థానిక లేబర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి చేసుకోవాలి డి.ఎస్.పి

పయనించే సూర్యుడు ఆగస్టు 27( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆత్మకూరు డిఎస్పీ .వేణుగోపాల్ తెలిపారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఆత్మకూరు ఇంచార్జ్ సిఐ వేమారెడ్డి ఆత్మకూరు ఎస్సై జిలానీలతో కలిసి విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ముందుగా ఆత్మకూరు డివిజన్ ప్రాంత ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి కోసం ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించే సూర్యుడు ఆగస్టు 26 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :వివిధ సమస్యలతో ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వైద్యులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మండలం శేఖరం బంజర గ్రామంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను పర్యవేక్షించి, రోగుల రికార్డులు, రిజిస్టర్లు, ఔషధ నిల్వలు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పరిగి రోడ్డుకు ప్రగతి కాంతులు..

విస్తరణ, ఫ్లడ్ లైట్ల ఏర్పాటుకు రూ.5.50 కోట్లు.. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటన ( పయనించే సూర్యుడు ఆగస్టు 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డును అభివృద్ధి చేసేందుకు రూ.5.50 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటించారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ కూడలి నుంచి కిషన్ నగర్ రోడ్డు వరకు

Scroll to Top