PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గాంధారి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 42 సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

పయనించే సూర్యుడు గాంధారి 27/08/25 కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించారు నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయి సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం ప్రజలకు భద్రత, సెన్సాఫ్ ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులను, వివిధ సంఘాల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నవజీవన్ ఆర్గనైజేషన్ – సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి ఎయిడ్స్ పై అవగాహన

పయనించేసూర్యుడు ఆగస్ట్ 26 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును దొరవారిసత్రం లోని “జడ్.పి.హైస్కూల్ ” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా కోసం రైతులు ధర్నా రైతులను చెదరగొట్టిన పోలీసులు

దౌల్తాబాద్, ఆగస్టు 26 (సూర్యుడు,): టోకెన్లు ఉన్న రైతులకు యూరియా ఇవ్వకుండా అక్రమంగా అడ్డదారిలో ఇతర గ్రామాల్లో గుర్తుచప్పుడు కాకుండా యూరియా అమ్మిన దౌల్తాబాద్ జ్యోతి పట్ల యజమాని గోపిశెట్టి శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని లైసెన్సులు రద్దు చేయాలని ఆయా గ్రామాలకు చెందిన బాధిత రైతులు జ్యోతి ఫర్టిలైజర్ దుకాణం ముందు ధర్నా నిర్వహించారు. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గోపిశెట్టి శ్రీనివాస్ జ్యోతి ఫర్టిలైజర్ యజమాని మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నానో యూరియా నానో డీ.ఏ.పీ.లపై రైతులకు అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు ఆగస్టు 26 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు మరియు ఆత్మా DPD B. సరిత నానో యూరియా,నానో డి ఏ పి పై రైతులకు అవగాహన కల్పించడం జరిగినది నానో యూరియా ఎకరానికి 500ml వాడడం ద్వారా ఒక బస్తా యూరియా వాడకం తగ్గించుకోవచ్చని రైతులకు తెలియజేశారు, రైతులు డ్రోన్స్ ద్వారా యూరియా పిచికారి చేయాలని సులభమైన పద్ధతులు అలవాటు చేసుకోవాలని తెలియజేశారు అలాగే ప్రైవేట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరముగా విఫలం . కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ స్టేట్ ఇన్చారి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగరావు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన మట్టి విగ్రహాల పంపిణీకి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిందని ప్రతి డివిజన్‌కు కనీసం 1000నుండి 2000 వరకు మట్టి వినాయక విగ్రహాలు అందజేయడం ద్వారా ప్రజలలో పర్యావరణ అవగాహన పెంపొందించారని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మంచి సంప్రదాయాన్ని పూర్తిగా

Scroll to Top