PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వికలాంగులకు పింఛన్ల రద్దు కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి. సిపిఎం

పయనించే సూర్యుడు,ఆగస్టు,26,ఆదోని టౌన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల పెన్షన్లను తొలగింపును విరమించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో,పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని కమిషనర్ కు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్,మల్లయ్య.సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు పీఎస్ గోపాల్,తిప్పన్న,పట్టణ నాయకులు,నాగరాజ్ ,వీరేష్ మీరు మాట్లాడుతూ గతంలో జగన్ ప్రభుత్వం వికలాంగులకు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిందని సంవత్సరం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి…

(సూర్యుడు దౌల్తాబాద్ 25) దౌల్తాబాద్ మండల కేంద్రంలోని, రైతు వేదిక వద్ద సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పరుగులు పెడుతూ పడిగాపులు ఉదయాన్నే కడుపు మార్చుకొని యూరియా కోసం ఎగబడిన రైతులు దౌల్తాబాద్: తెల్లారింది మొదలు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్ లో నిలుచున్న యూరియా దొరకకపోవడం కష్టంగా మారింది. ప్రస్తుతం వరి నాట్లు పూర్తయ్యాయి. మొక్కజొన్నకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పయనించే సూర్యుడు ఆగస్టు 26( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమంలో భాగంగా . క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక .ఎంపీపీ .తూమాటి విజయభాస్కర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు భూదల వీర రాఘవరెడ్డి. తాసిల్దారు బీ. మురళి. ఎంపీడీవో అమర్. ఆర్‌ఐ సతీష్ ల. చేతులు మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భవిత ప్రత్యేక పాఠశాలలో దివ్యాంగులకు డాక్టర్ సారిక ఫిజియోథెరపీ చేశారు

పయనించే సూర్యుడు గాంధారి 26/08/25 మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాలలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన దివ్యాంగులకు డాక్టర్ సారిక ఫిజియోథెరపీ చేశారు. వీరికి ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయించాలని తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. ఇలాంటి పిల్లలకు ఏకైక వైద్యం ఫిజియోథెరపీయే అని వారు తెలిపారు. మండల కేంద్రంలోని దివ్యాంగులు రేపు జరగబోయే నిర్ధారణ శిబిరానికి ప్రతి ఒక్కరూ రావాలని ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య, సాయన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు భవాని దివ్యాంగుల తల్లిదండ్రులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధి రాచకండ్రిగ వద్ద పోలీసుల వాహన తనిఖీలు

పయనించే సూర్యుడు న్యూస్( ఆగస్టు.24/08/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్ *తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధి రాచకండ్రిగ వద్ద ఆదివారం ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తమ బృందంతో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు.హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాహన దారులకు, లైసెన్సు లేని వాహన దారులకు అపారాధ రుసుము విధిస్తూ,ప్రతి వాహన దారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరు లైసెన్స్ ను తీసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

Scroll to Top