PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అదుపు తప్పి లారీ బోల్తా పడి ఒకరు మృతి.

పయనించే సూర్యుడు తేదీ 24 ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న, జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామ సమీపంలో భారీ లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడి గుల్బర్గా వాసి అక్కడికక్కడే మృతి చెందిన ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్ మిగిలిపోయిన రోడ్లను పూర్తి చేయలేక ఉన్నందున ఇలాంటి ప్రమాదాలు జరుగును అలాగని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి రోడ్లను వెంటనే పూర్తి చేయాలని ప్రయాణికులు మరియు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చిన్నోనిపల్లి ఎర్రగుట్ట మట్టిని తరలిస్తున్న పట్టించుకోని మైనింగ్ ఆఫీసర్లు

పయనించే సూర్యుడు తేదీ 24 ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లాలో గట్టు మండలం చిన్నంపల్లి గ్రామం ఆర్యాండ్ ఆర్ సెంటర్ ఎర్రగుట్ట ఉన్నది అట్టి మట్టిని ఐజ మండలం ఈడుగోనపల్లి గ్రామలకు చెందిన రైతులు తమ సల్వాబుముల కోసం అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు పల్లె గ్రామం ముప్పునకు గురై ఇల్లు లేక సరైన వసతులు లేక ఇబ్బంది పడుతుంటే జిల్లా అధికారులు చుట్టూ చూసుకుంటూ ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

2 లక్షల LOC అందజేత..

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో వేల్పుర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన బుట్టి మల్లయ్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లొ చేరారు, వైద్యుల పరీక్షల అనంతరం ఈ ఆర్ సి పి స్టెంటింగ్ చేయాలని వైద్యులు సూచించగా వారి కుటుంబం వైద్య సహాయం కొరకు పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సంప్రదించగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వర్షానికి చెదిరిపోయిన రహదారి… రాకపోకలకు అడ్డంకి

గుంతల మయంగా మారిన … చేన్నారెడ్డి గూడ –చెగిరెడ్డి ఘనపూర్ రహదారి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ డిమాండ్ ( పయనించే సూర్యుడు ఆగస్టు 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) చౌదర్ గూడా మండలం చేన్నారెడ్డి గూడ నుంచి చెగిరెడ్డి ఘనపూర్ వెళ్లే ప్రధాన రహదారి, మరొకచోట జాకారం నుంచి గుంజలపాడు రహదారి కూడా వర్ష ప్రభావానికి తీవ్రంగా దెబ్బతింది. గడిచిన పది రోజులుగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం

ఉపాధ్యాయుడు దివంగత కుంచెం శ్రీశైలం పేరిట ఆయన కుమారుడు విజయ్ కుమార్ విరాళం.. ఎమ్మెల్యే చేతికి చెక్కు అందజేత.. అభినందించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ( పయనించే సూర్యుడు ఆగస్టు 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) అక్షరధాతగా, ఉపాధ్యాయుడిగా దశాబ్దాల పాటు సేవలు అందించిన తన తండ్రి జ్ఞాపకార్థం తనయుడు విద్యాసంస్థకు భారీ విరాళాన్ని ఇచ్చి తన ఔదార్యాన్ని చాటాడు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు చెందిన షాద్

Scroll to Top