PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శాస్త్రీయ విద్యా విధానంపై ఉధృతమైన ఉద్యమాలను నిర్మించాలి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పయనించే సూర్యుడుఆగష్టు 23 (పొనకంటి ఉపేందర్ రావ్ ) టేకులపల్లి మండల మహాసభను శనివారం జూనియర్ కాలేజిలో నిర్వహించడం జరిగినది. టేకులపల్లి మండల నాయకులు.ఎ లోకేష్.అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి జె. గణేష్ పాల్గొని మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పై మూకుముడిగా దాడి చేస్తున్నాయని, సామాజిక అంశమైన విద్యను వ్యాపార సరుకుగా మారుస్తున్నాయని, ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కరాటే ఛాంపియన్ కు నగదు బహుమతి

అంతర్జాతీయ స్థాయి కరాటే లో గెలుపొందిన హరీష్ ఇండియన్ హైట్స్ స్కూల్ యజమాన్యం నగదు బహుమతి అందచేత ( పయనించే సూర్యుడు ఆగస్టు 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇండియన్ హైట్స్ స్కూల్ లో చదువుతున్న హరీష్ ఇటీవల జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించడం జరిగింది. హరీష్ పాల్గొన్న కుమితే మరియు కటాస్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రెండు విభాగాల్లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నవజీవన్ ఆర్గనైజేషన్ – సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును సూళ్లూరుపేట లోని “ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో భాగముగా ప్రాజెక్ట్ మేనేజర్ అయిన కె. బాలాజి మాట్లాడుతూ, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాప్తి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నో పోరాటాలు,మరెన్నో ఉద్యమాలు,ఎందరో ప్రాణత్యాగాలు:ఆదివాసీపార్టీ

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 23 స్వతంత్ర భారతం కోసం ఆదివాసీలు ఎన్నో పోరాటాలు,మరెన్నో ఉద్యమాల మధ్య ఎందరో వీరుల ప్రాణత్యాగాలు చేసారని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు స్పష్టం చేసారు.అడవిలో పుట్టి పెరిగిన ఆదివాసీలు అడవి మృగాలనుండి రక్షించుకోవడానికి ఆయుధాలు చేపట్టి ఈ ప్రపంచానికే పోరాటం నేర్పారు.బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా మొట్టమొదటిగా తిరుగుబాటు చేసి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముందున్నది ఆదివాసీలు.1767-1833 మధ్యకాలంలో జంగిల్ మహాల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి

ఆయన మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు గుగులోత్ రామచందర్ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు పయనించే సూర్యుడు ఆగస్టు 23 (పొనకంటి ఉపేందర్ రావు) భద్రాద్రి టేకులపల్లి: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అగ్ర నేత. మాజీ జాతీయ కార్యదర్శి. నల్లగొండ జిల్లా రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు. అనునిత్యం ప్రజల గురించి ఆలోచించి వారి కోసమే

Scroll to Top