PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండలంలో సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కె గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల సర్పంచుల నూతన అధ్యక్షుడు పిప్పి సర్పంచ్ అరికెల జనార్ధన్ ఉపాధ్యక్షుడు రమేష్ భీంగల్ మండల సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక, భీంగల్ మండలంలోని గ్రామాల సర్పంచ్లందరూ సమావేశమై భీమ్గల్ మండల సర్పంచ్ల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా పిప్రి సర్పంచ్ అరిగేల జనార్ధన్, ఉపాధ్యక్షుడిగా పెద్దమ్మ కాడి తండా సర్పంచ్ బుక్యా రమేష్, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధిత కుటుంబ సభ్యులకు 1,10.000 రూపాయల ఎల్ ఓ సి అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన అంకడి రాజేందర్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోరకు చేరగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగ చికిత్స నిమిత్తం 1,10.000 రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించి ఈ రోజు శుక్రవారం రోజున హైదరాబాద్ లోని నివాసంలో బాధితుని కుటుంబ సభ్యులకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ సిఐ ఎస్ఐ ఎంఆర్ఓ ఎం పి డి ఓ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కె గంగాధర్ నిజాంబాద్ జిల్లా బిజెపి భీంగల్ మండల అధ్యక్షులు ఆరే రవీందర్ ఆధ్వర్యంలో ఈరోజు కుప్కల్ సర్పంచ్ నర్సింగ్ రావు, ఎంజీ తాండ సర్పంచ్& ఉప సర్పంచ్ అమీనా&గణేష్,చెంగల్ ఉప సర్పంచ్ మోహన్ గౌడ్, వార్డు సభ్యులు మరియు బిజెపి సీనియర్ నాయకులతో కలిసి మండల స్థాయి అధికారులు ఎం ఆర్ ఓ షబ్బీర్ ని మరియు పి డి ఓ గంగుల సంతోష్ ని భీంగల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పల్లెలకు పారిశుద్ధ్యం,నీరు, ఆరోగ్యం..

శాసనమండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.. పల్లెలను పట్టించుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి డిమాండ్.. పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుకు విజ్ఞప్తి ( పయనించే సూర్యుడు జనవరి 02 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) పల్లె సీమల్లో పారిశుద్ధ సమస్యలు, తాగునీటి సమస్యలు, పల్లె ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి శాసనమండలిలో కోరారు. శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో గత పరిస్థితులకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికిలో ఖాజా గరీబ్ నమాజ్ చిస్తి సందర్భంగా ప్రసాదం పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 2 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి మండల కేంద్రంలోని జామియా మసీదులో ఖాజా గరీబున్ నవాజ్ చిస్తీ( ఉరుసు) సందర్భంగా శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు , ప్రత్యేక చదివింపులు చేసి అనంతరం జమాత్, జామియా మసీద్ కమిటీ, మత గురువులు ఆధ్వర్యంలో జమాత్ అందరికీ ఖాజా గరీబున్ నవాజ్ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు

Scroll to Top