PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రక్త దానం కంటే గొప్ప దానం మరొకటి లేదు

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి బ్రహ్మకుమారిస్ సమాజ సేవ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ లు బీఆర్ఎస్ నాయకులు ( పయనించే సూర్యుడు ఆగస్టు 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రక్తం అనేది మనిషి ప్రాణాలకు ప్రాణాధారమని కేవలం ఒక మనిషి నుండి మరొకరికి మాత్రమే అందే వరమని,రక్త దానం కంటే గొప్ప దానం మరొకటి లేదన్నారు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి.షాద్ నగర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

పయనించే సూర్యుడు ఆగస్టు 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు యాడికి ఎంపీడీవో వీర్రాజు ఈవోడి శశికళ మేడం వారి ఆధ్వర్యంలో యాడికి జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో ప్రోక్లైన్ ద్వారా పిచ్చి మొక్కలను పీకిచ్చి జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో చెట్లు నాటడం జరిగినది మరియు ఎంపీడీవో సార్ గారు మరియు ఈ ఓ ఆర్ డి మేడం గారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 23 స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం జాతీయ అంతరిక్ష దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ జి.వెంకట్రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ముల్లి శేఖర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రయాన్-3 ఆగస్టు 23 న 2023 విజయవంతం అయ్యినందున ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపబడుతుందని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

NIT అగర్తల – త్రిపుర రాష్ట్రంలో ECE లో సీట్ సాధించిన ఆదివాసి విద్యా తేజం తిమ్మా.సుమనశ్వీ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 23 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లో మన ఆదివాసీ ఉద్యోగ సంఘ జేఏసీ నాయకులు తిమ్మా.సాయి,లలిత గార్ల కుమార్తె తిమ్మా.సుమనశ్వీచింతూరు గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి NIT అగర్తల, త్రిపుర రాష్ట్రం లోECE లో సీట్ సాధించారు.ఆమె కృషి పట్టుదల తిమ్మా. సుమనశ్వీ NIT అగర్తల లో సీట్ సాధించడం పట్ల ఆదివాసి పెద్దల, ప్రజల ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పురపాలక సంఘంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమo

పయని0చి సూర్యుడు ఆగస్టు 23 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈరోజు తేదీ. 23-08-2025న సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు .. వర్షాకాల పరిశుభ్రత .అనే కార్యక్రము నిర్వహించడం జరిగింది. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో గల అన్ని వార్డులలో గల మురికి కాలువలు యందు ఆయిల్ బాల్స్ వేసి మలాథియన్ స్ప్రేయింగ్ చేయించుట జరిగినది. పట్టణ వీధుల యందు

Scroll to Top