PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఆగస్టు 23 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన సేవలను కొనియాడుతామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 23 చింతూరు మండలం నందు గ్రామపంచాయతీ లో స్వర్ణ ఆంధ్రా-స్వచ్చ ఆంధ్రా ” చింతూరు పంచాయతీ సర్పంచ్,కార్యదర్శి ఆధ్వర్యంలో చింతూరు ఎస్టి కాలనీ ఏరియా, పోలీస్ స్టేషన్ ఏరియా, మెయిన్ రోడ్ ఏరియా, ఆశ్రమ బాలికల పాఠశాల ఏరియాలో ఈరోజు మానవహారం, ర్యాలీ, స్టాగినేషన్ వాటర్ రిమూవల్ చేయుట, డ్రైన్ పూడికతీత పనిమొదలు పెట్టుట, స్ప్రే చేయించుట, మడ్ ఆయిల్ బాల్స్ మురుగునీటి కుంటలలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అసలైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలి..

తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం.. రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్లను అసలైన నిరుపేదలను గుర్తించి వారికి కేటాయించాలని బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ శనివారం రుద్రూర్ మండల తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బీజేపీ నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, కటికే రామ్ రాజ్ లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్మించిన బెడ్ రూమ్ ఇండ్లను అసలు ఇండ్లు లేని లబ్దిదరులను గుర్తించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిపిఎస్ కు వ్యతిరేకంగా నిరసన

పయనించే సూర్యుడు// న్యూస్ ఆగస్టు // మక్తల్ రూరల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవ్ పల్లి పాఠశాల ఉపాధ్యాయులు సిపిఎస్ కు వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ లో రద్దుచేసి వెంటనే ఒపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విడతల వారిగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టి పి సి సి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయన నివాసంలో కలిసిన పలు సమస్యల మీద భీంగల్ మండల కాంగ్రెస్ నాయకులు

పయనం చే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా ఈరోజు శనివారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పి సి సి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని ఆయన నివాసంలో కలిసిన భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భీంగల్ మండలంలోని నిర్మిస్తున్నటువంటి 100 పడకల హాస్పిటల్ మిగిలిన పనులను మరియు వెజ్ అండ్ నాన్ వెజ్ మిగిలిన పనులను త్వరగా

Scroll to Top