PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

12 ఏళ్ల సహస్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు!పదవ తరగతి విద్యార్తే హంతకుడు

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ కూకట్‌పల్లిలో 12 ఏళ్ల సహస్ర హత్య కేసు ను పోలీసులు చేదించడం తోపాటు..కీలక ఆధారాల ను వెలికి తీశారు. పదో తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్లి బాలిక ఉండడం తో హత్య చేసినట్లు గుర్తించారు. చోరీ ఎలా చేయాలో ముందే పేపర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. భార్యను రెండో పెళ్లి చేసుకున్న సీఐ!

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి కట్టుకున్న భర్తపై ఫిర్యాదు చేయడానికి ఓ వివాహిత పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆమెను ఏకంగా రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ సీఐ. ఈ ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీకి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే 2018లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోక్సో చట్టానికి స్త్రీ పురుషులనే వివక్ష లేదు .లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పోక్సో చట్టంపై స్పష్టతనిచ్చిన కర్ణాటక హైకోర్టు కర్ణాటకలో 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ 48 ఏళ్ల ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన మహిళ ఈ కేసు విచారిస్తూ పోక్సో చట్టానికి లింగ వివక్ష ఉండదని, నేరం చేసింది పురుషులైనా, మహిళలైనా సమాన శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్టీసీ బస్టాండ్ లో ప్రైవేట్ పార్కింగ్

పయనిoచి సూర్యుడు ఆగస్టు 23 (సూళ్యూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ని శ్రీహరికోట వారి సహాయంతో అద్భుతంగా నిర్మించారు కానీ అద్భుతం కొన్నాళ్లకే పరిమితైంది ఎక్కడ చూసినా బైక్ పార్కింగ్ ప్రైవేట్ వాహనాలు పార్కింగ్సు బస్టాండ్ లో నో పార్కింగ్ బోర్డు పెట్టిన దాన్ని ఎవరు ఆచరించట్లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బైక్లు ప్రైవేటు వాహనాలు పార్క్ చేసి వెళుతున్నారు అన్ని ప్రైవేటు వాహనాలు పార్క్ చేసి వెళితే రివర్స్ వచ్చే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పురపాలక సంఘంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమo

పయని0చి సూర్యుడు ఆగస్టు 23 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈరోజు తేదీ. 23-08-2025న సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు .. వర్షాకాల పరిశుభ్రత .అనే కార్యక్రము నిర్వహించడం జరిగింది. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో గల అన్ని వార్డులలో గల మురికి కాలువలు యందు ఆయిల్ బాల్స్ వేసి మలాథియన్ స్ప్రేయింగ్ చేయించుట జరిగినది. పట్టణ వీధుల యందు

Scroll to Top