PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ…

భూమి పూజ చేస్తున్న దృశ్యం… రుద్రూర్, ఆగస్టు 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 12 లక్షల రూపాయలతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం ఎంపీడీవో భీమ్రావు, పంచాయతీ సెక్రెటరీ ప్రేమ్ దాస్, అంగన్వాడీ సూపర్ వైజర్ శ్రీలత స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, నాయకులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గద్వాల నియోజకవర్గంలో రోడ్లను పునర్నిర్మించండి

పయనించే సూర్యుడు తేదీ 22 శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న, తెలంగాణ రాష్ట్ర రోడ్ల మరియు భవనాల శాఖ మంత్రివర్యులతో జోగులమ్మ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశం వినతి పత్రం హైదరాబాదులో మినిస్టర్ కావ్వార్ట్ ర్స్ నందు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశమై గద్వాల నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల రోడ్ల పునర్నిర్మాణానికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేగ పంచాయతీలో 6 కిమీ రోడ్డుకి అనుమతులు ఇవ్వని అటవి శాఖ అధికారులు.ఐటిడిఏ అధికారుల చుట్టూ తిరిగిన పనులు అవ్వక పోతే ఎవరి చుట్టూ తిరగాలి…

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 21 అల్లూరి జిల్లా , చింతూరు మండలం పేగ పంచాయతీ లో ఏడుగురాళ్ళ పల్లి నుండి , పేగ వరకు గల బీటి రోడ్డు దాదాపు 40సంవత్సరాలుగా ఉన్న రోడ్డు గుంతలు పడి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు గర్భిణీ స్త్రీలలను , రోగులను , అంబులెన్స్ లో తీసుకెళ్ళడానికి గాని రైతులు మందుకట్టలు తీసుకొని రావడానికి కూడా అవకాశం లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ఆసుపత్రి ని 100 పడకాల ఆసుపత్రి గా అప్గ్రేడ్ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్న టిడిపి నాయకులు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 21 చింతూరు ఆసుపత్రి ని 100 పడకల ఆసుపత్రి గా అప్గ్రేడ్ చేయించడం లో కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ గార్కి,గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆరోగ్యశాఖ మంత్రివర్యులుకు సత్య కుమార్ యాదవ్ గార్కి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు శీలం తమయ్య, కారం సత్యవతి ధన్యవాదములు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిడదవెల్లి పాఠశాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి పాఠశాలకు టాయిలెట్స్ రూములు లేవని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థులు సొంతంగా అతి త్వరలో పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు చేయిస్తానని హామీ ( పయనించే సూర్యుడు ఆగస్టు 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) విద్యార్థులు ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేయడం అత్యంత అవసరమని వారికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో నా వంతు సహాయ సహకారం ఉంటుందని,విద్యార్థుల విద్యా భవిష్యత్తు బలమైన

Scroll to Top