PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా నిల్వచేసి బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు తప్పవు. ఏ.డి.ఏ చందులాల్

పయనించే సూర్యుడు ఆగష్టు 21(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి, మండ లంలోని కోయగూడెం, టేకులపల్లి లోని ఎరువుల షాపులను గురువారం ఇల్లందు ఏడిఏ జి. లాల్ చంద్, ఏ.ఎం.ఓ ఎన్ .అన్నపూర్ణ, తనీఖీ చేయడం జరిగినది. అనంతరం ఎరువుల డీలర్లకు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ. యూరియా నిలువ చేసి ఎక్కువ రేటుకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటా మని హెచ్చరించడం జరిగింది, ఇక నుండి ప్రైవేట్ డీలర్లకు యూరియా వస్తే ఆ స్టాకును సంబంధిత వ్యవసాయ అధికారులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వివాహానికి హాజరైన మండల కన్వీనర్ సంజీవ రాయుడు

పయనించే సూర్యుడు ఆగస్టు 21 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం రామరాజుపల్లి గ్రామం లో వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గుడి లో జరుగుతున్న నగరూరు రంగనాయకులు, నగరూరు చెన్నమ్మ ల కుమారుడు నగరూరు భాస్కర్ వివాహానికి YSRCP యాడికి మండల కన్వీనర్ & తూట్రాళ్లపల్లి గ్రామ సర్పంచ్ M. సంజీవ రాయుడు గారు హాజరు అయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమం లో S. అశోక్, S. దేవేంద్ర, M. నాగేష్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని-జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గణేష్ కమిటీలను కోరారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా ఎస్పీ కె నర్సింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు లలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని,మండపాల్లో షార్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండలస్థాయి 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కో ఆర్డినేషన్ సమావేశం లో మాట్లాడుతున్న మండల విద్యాధికారి :గజ్జెల కనకరాజు

ఈ రోజు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ లో మండల విద్యాధికారి మరియు ఫిజికల్ డైరెక్టర్ విష్ణు గారి ఆధ్వర్యంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహణ సమావేశం మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ గేమ్స్ విజయవంతంగా నిర్వహించాలని విద్యార్థులకు మంచి ప్రోత్సాహాన్ని అందించాలని మండల విద్యాధికారి అన్నారు.ఆగస్టు 25,26,మరియు 28 తేదీలలో ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్ ఆటలు నిర్వహించడం జరుగుతుంది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కి వేదిక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెన్షన్లు పెంచాలని డిమాండ్

పయాణించే సూర్యుడు 21 రిపోర్టర్ భానుచందర్ 24 న జోగిపేట కు మందకృష్ణ రాక ఈ నెల 24 న నిర్వహిస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్ల పెంపుకై నిర్వహిస్తున్న సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో లో చెప్పిన విధంగా పెన్షన్లు పెంచాలనే డిమాండ్ తో వచ్చే నెల 09 తారీకు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సన్నాహకంగా సభ

Scroll to Top