PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యువత నైపుణ్యాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తున్న ఏటిసి- జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

పయనించే సూర్యుడు, ఆగస్టు 22, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఐటీఐ కృష్ణసాగర్ వద్ద ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్( ఏటిపి) ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆధునిక పరికరాలు శిక్షణా ల్యాబొరేటరీలు వర్క్‌షాప్ విభాగాలు మరియు తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదిలో ఉన్న విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు . […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని-జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గణేష్ కమిటీలను కోరారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా ఎస్పీ కె నర్సింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు లలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని,మండపాల్లో షార్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూర్యాపేటలో కొత్త షాపింగ్ మాల్ అనుభవం గండూరి షాపింగ్ మాల్ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదగా ఈరోజు ఉదయం గండూరి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు.. సూర్యాపేట జిల్లా వాసుల షాపింగ్ అవసరాలను తీర్చడానికి నూతనంగా ఒక షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది.స్థానిక ట్రెండ్స్ సమీపంలో గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో నిర్మించిన గండూరి షాపింగ్ మాల్ ను మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవానికి పలువురు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆపరేషన్ కగార్ హత్యాకాండను నిలిపివేయాలి

ఆదివాసీ హాక్కుల పోరాట సంఘీభావ వేదిక బహిరంగ సభను విజయవంతం చేయండి తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్రకోకన్వీనర్ మెంతిన సంజీవరావు పయనించే సూర్యుడు ఆగస్టు 21 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి : ఆదివాసి పోరాట హక్కుల సంఘీభావ ఐక్యవేదిక అధ్వర్యంలో ఈ నెల 24-08-25 తేదీన హన్మకొండ అంబేడ్కర్ భవన్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ,ఆదివాసీ హక్కులు-కార్పొరేటీకరణ కగార్ హత్యాకాండ-కాల్పుల విరమణ అంశంపై ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరదరాకమునుపే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి. ఎస్పీ అమిత్ బర్గర్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగస్టు 21 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వరదలు తమ గ్రామాలను, ఇళ్లను మంచివేయక ముందే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, రిహాబిటేషన్ సెంటర్లకు తరలి వెళ్లాలని ఎస్పీ అమిత బర్గర్ ముంపు ప్రాంత ప్రజలకు పిలుపునిచ్చారు. చింతూరు, విఆర్ పురం, కూనవరం లలో ముంపు గురయ్యే ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు. అధికారులను ఏ ఏ గ్రామాలు ముందుగా ముంపు గురైతాయో తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో రిహాబిటేషన్

Scroll to Top