PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంటి దగ్గరికి రేషన్ పంపిణీ చేయాలి తాసిల్దార్

పయనించే సూర్యుడు ఆగస్టు 20 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం మండల పరిధిలోని తహసిల్దార్ 20వ తేదీ బుధవారం తాసిల్దార్ మహబూబ్ చాంద్ అధ్యక్షతన డీలర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ అందరు డీలర్లు ప్రతి నెల 26 తేదీ నుండి 30 వరకు 65 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులకు, దివ్యాంగులకు, మంచానికే పరిమితమై వివిధ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులు బియ్యం చక్కెర మొదలగునవి తప్పకుండా పంపిణీ చేయవలెనని తెలియజేశారు. సివిల్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” ( పయనించే సూర్యుడు ఆగస్టు 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని ఫరూఖ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వర్గీయ మాజీ ప్రధాన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హైదరాబాద్ గాంధీ భవన్ లో టి పి సి సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో ఆర్మూర్ నియోజక వర్గ నాయకులతో సమావేశం.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ గాంధీ భవన్ లో ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం.. పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి తదితరులు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.. ఆర్మూర్ నియోజక వర్గంలో స్థానిక సంస్థల అన్ని సీట్లు గెలవాలి… గాంధీ భవన్ లో ఆర్మూర్ నియోజక వర్గ నాయకుల సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షులు.. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎల్ఓసి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

ఎమ్మెల్సీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణి పాల్గొన్న స్థానిక మండల నాయకులు,కార్యకర్తలు లబ్దిదారులు ( పయనించే సూర్యుడు ఆగస్టు 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పలువురు అత్యవసర వైద్యం కొరకు ఆర్థిక సాయం కోరగా వారి అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసు చేయగా కరివేన గ్రామం భూత్పూర్ మండలానికి చెందిన ఎం.చంద్రశేఖర్ రెడ్డి 2 లక్షలు,ఎక్కువైపల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ లో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు…

సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం… రుద్రూర్, ఆగస్టు 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు బుధవారం శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ కృష్ణలు మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఎస్సై సాయన్న, తహసీల్దార్ తారాబాయి, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, మండల నాయకులు, గణేష్ మండపాల

Scroll to Top