PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రథసారదలని అద్భుతమైన గౌరవం అందించిన ఓరియంట్రీ హోటల్

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఒక హోటల్ ని ప్రారంభించారు ఆ హోటల్ కి వచ్చే కస్టమర్ దేవుళ్ళ కన్నా ముందుగా రథసారదల్ని గౌరవించారు సూళ్లూరుపేట చరిత్రలోనే అటువంటి గౌరవాన్ని రథసారథులు పొద్దునదే లేదు సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో హోటల్లో వెలిశాయి ఏనాడు ఏ రోజున డ్రైవర్లను చులకనగా చూడడమే తప్ప గౌరవ అందించిన రోజులు లేవు డ్రైవర్ని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యర్రంశెట్టి రామచంద్రరావు ఆధ్వర్యంలో రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగులు మూడో రోజు సమ్మె

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ( జేఏసీ) పిలుపు మేరకు ఆందోళనా కార్యక్రమాలు భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన బ్రాంచ్ వద్ద జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మన న్యాయమైన డిమాండ్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాల కి పెంచాలి. జీవో నెంబర్.36 వెంటనే అమలు చేయాలి. 2019 తరువాత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భట్టాపూర్ లో ఊరగుట్ట ప్రభుత్వ భూములు కాపాడాలి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో ఎరుగట్ల మండలం భట్టాపూర్ గ్రామంలో కబ్జాకు గురి అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రామస్తులు తహసిల్దార్ మల్లయ్యకు వినతి పత్రం అందజేశారు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఊరగుట్ట కింద భూమిని కబ్జా అక్రమంగా కబ్జా చేసి ఆక్రమించుకున్నారని కబ్జాకు గురి అయిన భూమిని గుర్తించి హద్దులు ఏర్పడు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీనియర్ జర్నలిస్టు కెపి కు వివావా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన షాద్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్

జర్నలిస్ట్ కేపినీ సన్మానించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అందె మోహన్ ను సన్మానించిన జర్నలిస్టు కెపి ( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ సీనియర్ జర్నలిస్టు ఎండి ఖాజా పాషా (కేపి), శ్యామల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా షాద్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అందె మోహన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం కెపి స్వగృహంలో ఆయనను కలుసుకుని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శత్రిశూల స్నాన మహోత్సవం…

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరులో వేంచేసియున్న శ్రీ భట్టి విక్రమార్కేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలమూరు పెద్ద కాలువ వద్ద శైవాగమశాస్త్రోక్తంగా కళ్యాణ బ్రహ్మ గార్డైన స్థానిక బ్రహ్మశ్రీ వెలవలపల్లి కృష్ణ చైతన్య శర్మ గారి బ్రహ్మత్వంలో అర్చకులు పెద్దపళ్ళ సీతారామశాస్త్రి గారు మరియూ ఆలయ ప్రధాన అర్చకులైన టీటీడీ

Scroll to Top