PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 20 అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం లో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఎస్కె అహ్మద్అలి పేర్కొన్నారు, బుధవారం చింతూరులో రాజీవ్ గాంధీ 81వ జయంతి ఘనంగా నిర్వహించారు సెంటర్లోనే రాజీవ్ గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు, పిదప అహ్మద్ […]

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

బహుజన సమాజ్ పార్టీ మక్తల్ పట్టణ అధ్యక్షులు జి లక్ష్మిన్ ఆధ్వర్యంలో నారాయణ గురుజి జయంతి

//పయనించే సూర్యుడు// న్యూస్// ఆగస్టు21// బుధవారం ఉదయం 10:00 ప్రాంతంలో మక్తల్ బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ కార్యాలయంలో మక్తల్ పట్టణ అధ్యక్షులు జి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నారాయణ గురుజి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా గౌ శ్రీ జుట్ల నరేందర్ గారు-BSP తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశిష్ట అతిథి గా బండారి చంద్రశేఖ ర్ గారు -BSP నారాయణపేట జిల్లా కార్యదర్శ మరియు బహుజన సమాజ్ పార్టీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు,,

పయనించే సూర్యుడు 20 తారీకు బుధవారము జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న జోగులంబ గద్వాల జిల్లాలో ఏరియా కోసం రైతన్నలు అంబేద్కర్ చివరస్త ముందు రోడ్డెక్కి ధర్నా చేయడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా ఇవ్వలేని ప్రభుత్వ అధికారులు మరియు జోగులంబ జిల్లా లో రైతులకు పంట పొలాలకు హీరో లేక నాన్న కష్టాలు పడుతూ రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఇలాటిది మంచిదనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కు సిగ్గుచేటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్మార్ట్‌ఫోన్‌లో రీల్స్ చూడటం ఎంత డేంజరో తెలుసా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మొబైల్ ఫోన్ లో గంట సేపు రీల్స్ చూస్తే కంటి అలసట ఖాయం సోషల్ మీడియా కంటెంట్‌తోనే ఎక్కువ నష్టం అని అధ్యయనం భారతీయ యువతపై ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ పరిశోధన 83 శాతం మందిలో మానసిక, శారీరక సమస్యలు నిరంతర స్క్రీన్ మార్పులే కళ్లపై ఒత్తిడికి కారణం మీరు స్మార్ట్‌ఫోన్‌లో గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్ చూస్తూ సమయం గడుపుతున్నారా? అయితే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విండో మాజీ చైర్మన్ పత్తి రాము ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అల్పాహారం అందజేత….

1) కూలిన ఇళ్లను పరిశీలిస్తున్న స్థానిక మండల నాయకులు… 2). నిరాశ్రయులకు అల్పాహారం అందజేస్తున్న దృశ్యం… రుద్రూర్, ఆగస్టు 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) కురిసిన వర్షాలకు రుద్రూర్ గ్రామంలో బోయి గల్లీ, చాకలి గల్లీలో నివాసపు ఇండ్లలోకి వర్షపు నీరు చేరి నిరాశ్రయులయ్యారు. బుధవారం చాకలి గల్లీ, బోయి గల్లీలో వర్షానికి కూలిన ఇండ్లను పరిశీలించారు. వీరికి విండో మాజీ చైర్మన్ పత్తి రాము, స్థానిక నాయకులు కలిసి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం

Scroll to Top