PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు

పయనించే సూర్యుడు 20 తారీకు బుధవారము జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న జోగులంబ గద్వాల జిల్లాలో ఏరియా కోసం రైతన్నలు అంబేద్కర్ చివరస్త ముందు రోడ్డెక్కి ధర్నా చేయడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా ఇవ్వలేని ప్రభుత్వ అధికారులు మరియు జోగులంబ జిల్లా లో రైతులకు పంట పొలాలకు హీరో లేక నాన్న కష్టాలు పడుతూ రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఇలాటిది మంచిదనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కు సిగ్గుచేటు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలి

షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” షాద్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమీక్షా సమావేశానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి ( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ నియోజక వర్గ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని షాద్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా సంకల్ప్ ఆధ్వర్యంలో విద్యార్థినికి సైకిల్ బహుకరణ

( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లయన్స్ క్లబ్ అఫ్ సేవా సంకల్ప్ ప్రెసిడెంట్ లయన్ రవి కుమార్ ఆధ్వర్యంలో నేడు స్థానిక బుగ్గరెడ్డి ఫంక్షన్ హాల్ షాద్ నగర్ నందు రిజియన్ చేర్మెన్ ఏ.మనోహర్ రెడ్డి సహకారం తో డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ & షాద్ నగర్ గ్రంథాలయం చైర్మన్ లయన్ కొప్పుల మదన్ మోహన్ రెడ్డి సమక్షంలో విద్యార్థిని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ డివిజన్ కు నూతన వ్యవసాయ పరికరాలు..

ఏడిఏ రమాదేవితో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష సమావేశం.. ( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) నియోజకవర్గ పరిధిలోని రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏడిఏ రమాదేవి, మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ తో ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతుల కోసం నూతనంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పట్టణములో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు గణేష్ ఉత్సవ శాంతి కమిటీ లు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ పట్టణంలో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల భీంగల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈనెల 27న వినాయక చవితి సందర్భంగా భీంగల్ పట్టణంలోని ఎస్సై కే సందీప్, సీఐ పొన్నం సత్యనారాయణ ఆధ్వర్యంలో మెరీడియన్ ఫంక్షన్ హాల్ లో పట్టణంతో పాటు అన్ని గ్రామాల గణేష్ మండపాల

Scroll to Top