PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిపిఐ తెలంగాణ రాష్ట్ర4 వ మహాసభలను జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా నాయకులు గుగులోతు రామ్ చందర్ పయనించే సూర్యుడు ఆగష్టు 19 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభలు ఈనెల 20,21 ,22 మూడు రోజులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామవరం లో జరగనున్నాయని. ఈ మహాసభల జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా నాయకులు గుగులోతు రామ్ చందర్ తెలిపారు. సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ లో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బర్లగూడెం గ్రామసభలో పాల్గొన్న ఎంపీడీఓ బైరు మల్లేశ్వరి

పయనించే సూర్యుడుఆగష్టు 19 పొనకంటి ఉపేందర్ రావు జిల్లా కలెక్టర్, అధికారుల ఆదేశముల మేరకు మంగళవారం టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామపంచాయతీ జంగాలపల్లి, గ్రామం నందు అటవీశాఖ మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కలిసి కన్వర్జెన్సీ గ్రామసభ ను మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుమారి బైరు మల్లేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలను ఉద్దేశించి ఎంపీడీవో మాట్లాడుతూ. హరితవనాలు ఏర్పాటు చేయడంలో భాగంగా వన సంరక్షణ సమితి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహాదేవ్ పూర్ పాఠశాలకు ప్రహరీ గోడ మంజూరు చేయించండి…

యువ నాయకుడు భాగాళ్ల నరసింహ ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించిన బాగాళ్ల నర్సింహా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసే ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించేలా చూడాలని గ్రామ యువ నాయకుడు బాగళ్ల నరసింహ్మ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కోరారు. మంగళవారం షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొందుర్గు మండలం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

పయనించే సూర్యుడు ఆగస్టు 19 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి మండలంలోని యాడికి రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకటరాముడు సహాయ వ్యవసాయ సంచాలకులు గుత్తి వారు, రైతు శిక్షణ కేంద్రం అనంతపురం నుండి వ్యవసాయ అధికారి నరసింహులు గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకట రాముడు గారు మాట్లాడుతూ రైతులు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నుండి అలాగే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో పోచంపాడు శ్రీరామ్ సాగర్ జల షాయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు వీరి వెంట ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో వివరాలకు ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు వల్ల ప్రాజెక్టులోనుకు వరద నీరు వచ్చి చేరుతుందని ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు

Scroll to Top