PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైద్య ఆరోగ్య శాఖ లో సీనియర్ అసిస్టెంట్ లు, జూనియర్ అసిస్టెంట్లు వెంటనే ఏర్పాటు చెయ్యాలి

గత నాలుగు సంవత్సరాలుగా యు డి సి లు లేకపోవడం వలన నెల నెల జీతాలు డబ్బులు ఇచ్చి చేయించాల్సి వస్తుంది పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 19 ఈ రోజు కూనవరం మండల కేంద్రం లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ మరియు ఐ యన్ టి యు సి (3194) ఆద్వర్యం లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు బ్లాక్ అవ్వడం వలన ఇబ్బంది పడుతున్న ప్రజానీకం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 19 అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు డివిజన్ పరిధిలో చింతూరు, వి.ఆర్ పురం, కూనవరం రోడ్లు బ్లాక్ అయి తీవ్ర అంతరాయం ఏర్పడింది, ఏజెన్సీ ప్రజానీకం అయ్యో మోయానికి గురి అవుతున్నారు, అలాగే లోతట్టు ప్రాంతాల గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అలాగే ప్రజలకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని గ్రామాల్లోకి వెళ్లి ఏవైతే గ్రామాలు ముందస్తు మునిగిపోతాయో వాళ్లకి సురక్షిత ప్రాంతాలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎం ఈ ఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి, బాలానగర్ మండల విద్యాధికారుల ఎం ఈ ఓ పంచాయతీ చిలికి చిలికి గాలివానగా మారింది. ఏకంగా మండల విద్యాధికారి కార్యాలయాన్ని తమ ఎం ఈ ఓ కు అప్పగించాలని కూకట్ పల్లి మండల ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కూకట్ పల్లి మండలానికి చెందిన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూకట్ పల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏల్కూరు గ్రామంలో మహేష్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..

పయనించే సూర్యుడు తేదీ 19 మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న అఖిలపక్షి డిమాండ్,,, జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం ఎల్కూరు గ్రామంలో నిన్న సాయంత్రం టీ తాగి ఇంటికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం నాయకుడు మహేష్ పై జరిగిన దాడిని గద్వాల జిల్లా అఖిలపక్షి కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది, దాడికి కారణం ఏమైనాప్పటికీ గ్రామంలో అది ఏల్కూరు లాంటి సున్నితమైన గ్రామంలో ఇటువంటి దాడి జరగడం శోచనీయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగాపే ఆశ్రమంలో అన్నదానం.

పయనించే సూర్యుడు ఆగస్టు 19 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో పెళ్లిరోజు సందర్భంగా భోజనాలు సిద్ధపరిచారు.సిద్ధపరిచినవారు కడప జిల్లా, మైదుకూరు మండలం, పెద్ది శెట్టి పల్లి లో నివాసముంటున్న బలగని నాగప్రసాద్ భార్య సావిత్రి‌ వీరు తమ 3వ పెళ్ళి రోజు శుభ సందర్భంగా ఆశ్రమంలో ఉంటున్న పెద్దలకు అన్నదానం చేసి, వారి ఆశీస్సులు తీసుకోవడం మంచిదని భావించి,మంచి విందు ఏర్పాటు చేయించి,వాటితో

Scroll to Top