PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏల్కూరు గ్రామంలో మహేష్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..

పయనించే సూర్యుడు తేదీ 19 మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న అఖిలపక్షి డిమాండ్,,, జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం ఎల్కూరు గ్రామంలో నిన్న సాయంత్రం టీ తాగి ఇంటికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం నాయకుడు మహేష్ పై జరిగిన దాడిని గద్వాల జిల్లా అఖిలపక్షి కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది, దాడికి కారణం ఏమైనాప్పటికీ గ్రామంలో అది ఏల్కూరు లాంటి సున్నితమైన గ్రామంలో ఇటువంటి దాడి జరగడం శోచనీయం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ జువ్వగుంట బుజ్జమ్మ

పయనించే సూర్యుడు ఆగస్టు 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర ప్రభుత్వం 18 తేదీన ప్రకటించిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో నియోజకవర్గ స్థాయి పదవి కి ఆత్మకూరు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ఏఎంసి డైరెక్టర్ నియమితులైన భారత్ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు. తల్లి జువ్విగుంట బుజ్జమ్మ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు అలాగే ఈ పదవి లభించడానికి సహకరించిన రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మాత్యులు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రపంచ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు

పయని0చే సూర్యుడు ఆగస్టు 19 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట ఫోటోగ్రాఫర్స్ ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఫోటోగాఫర్లకి ఒక పర్వాదినం..కెమెరా సృష్టి కర్త లూయీస్ జాక్వెస్ మండే డాగురే కెమెరాను కనిపెట్టినారు. కెమెరా చేత పట్టిన ప్రతి ఫోటోగ్రాఫర్లకి బ్రతుకును చూపించిన లూయీస్ జాక్వెస్ మండే డాగురే ని జ్ఞాపకం చేసుకుంటూ. సూళ్లూరుపేట ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ వారు. సూళ్లూరుపేట బస్టాండ్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

గజమాలతో మంత్రికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు హారతిచ్చి స్వాగతం పలికిన మహిళలు పయనించే సూర్యుడుఆగష్టు 18(పొనకంటి ఉపేందర్ రావు ) సోమవారం టేకులపల్లి మండలంలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ & గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,మరియు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేసేందుకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొందుర్గు లో ఘనంగా శేరిల్ల మైసమ్మ తల్లి భోనాలు…

భక్తిశ్రద్ధలతో బోనాల నిర్వహణ భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు ( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) శేరిల్ల మైసమ్మ తల్లీ భోనాలను భక్తి, శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ప్రతీ సంవత్సరం చివరి శ్రావణ సోమవారం నాడు మైసమ్మ తల్లీకి బోనాలను నిర్వహించడం అనవాహితీగా వస్తున్నది. అందులో భాగంగా ఈరోజు సోమవారం నాడు సాయంత్రం బండ్ల బోనాలు నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో తయారు చేసిన బోనాలను మహిళలు ఎత్తుకొని

Scroll to Top