PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదింటి పెళ్లి వేదికకు కాంగ్రెస్ కానుక..

కొందుర్గు, కేశంపేట మండలాలకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణి.. చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. రెండు మండలాలకు కలిపి రూ.86 లక్షల 9వేల 986 చెక్కుల పంపిణీ ( పయనించే సూర్యుడు డిసెంబర్ 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) పేదింటిలో జరిగే వివాహ శుభకార్యాలకు కాంగ్రెస్ అందించిన కానుక పేరే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గు, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదల సేవలో కూటమి ప్రభుత్వం షేక్ సల్మా షరీన్

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన చేజర్ల గ్రామం లో ఎన్టీఆర్ భరోసా సామాజికి పెంక్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ . షేక్. సల్మా షిరీన్ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల అధ్యక్షులు షేక్ సిరాజ్రుద్దీన్ గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ లో ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

షాద్ నగర్ డివిజన్ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ 56 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ ( పయనించే సూర్యుడు డిసెంబర్ 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఎస్ఎస్ఐ షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం ఎస్ఎఫ్ఐ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శివ మారుతి గీత అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ( పయనించే సూర్యుడు డిసెంబర్ 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) తమ వివాహ వార్షికోత్సవ వేల అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన కేశంపేట మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ శివ మారుతి గీతా అయ్యప్ప స్వామి దేవాలయంలో 44వ రోజు అయ్యప్ప స్వాములకు కేశంపేట్ మాజీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్టీఆర్ భరోసా పించని పంపిణీ చేసిన మండల కన్వీనర్

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 31 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు యాడికి గ్రామంలోని చౌడేశ్వరి కాలనీ. హాస్పిటల్ కాలనీలలో మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పింఛన్ ఇంటింటికి వెళ్లి అందజేయడం సమయంలో పించన్దారులు సంతోషంతో మాకు ఇస్తున్న పింఛన్ ఎన్నో అవసరాలకు ముఖ్యంగా హాస్పిటల్ కి వెళ్లి తెచ్చుకుంనే మందులకి మాత్రలకి ఇంటి మా అవసరాలకు ఒకరి మీద ఆధారపడకుండా ఉపయోగపడుతుందని పింఛన్

Scroll to Top