PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం ఎక్సలెంట్ పాఠశాలలో లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 31: అశ్వాపురం లోని ఎక్స్ లెంట్ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా, ఆనందంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల అలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు.విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.నృత్యాలు, పాటలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్స్ ఖాదర్, యూసఫ్ లు మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం పంచాయతీ పాలకవర్గ మండలి సమావేశం

…అధ్యక్షత వహించిన సర్పంచ్ సదర్ లాల్. పయనించే సూర్యుడు,అశ్వాపురం,డిసెంబర్ 31 ఈరోజు అశ్వాపురం గ్రామ పంచాయతీలో నూతన పాలకమండలి సమావేశం జరిగినది. పాలకమండలి సభ్యులు తమ తమ వార్డుల్లో సమస్యలను వివరించారు. డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని చెవిటి గూడెం వర్షాకాలంలో చిన్న స్కూల్ ప్రాంతంలో ముంపు కు గురి అవుతున్నది. కావున సమస్యకు పరిష్కారము చూపాలన్నారు. అక్కడక్కడ మిగిలిపోయిన రోడ్లను పూర్తిచేయాలని కోరారు. వీధుల్లో పిచ్చి మొక్కలు ముళ్ళకంప మొదలగు వా.టిని శుభ్రం చేయాలని. గతంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రకృతి వ్యవసాయ కన్వర్జేన్స్ పై సమావేశం

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు డివిజన్లోని ఏఎస్ పేట మండల సమాఖ్య లో ప్రకృతి వ్యవసాయ కన్వర్జేన్స్ మీటింగ్ ఏపీఎం అధ్యక్షతన జరిగింది అందులో ముఖ్య అతిథిగా జిల్లా నుంచి పిడి మేడం పాల్గొనడం ఎన్ ఎంఎన్ఎఫ్ గ్రామాల లోని వివోఏలను ట్రైనీ ఐ సి ఆర్ పి లకు పరిచయం చేయించడం అలాగే కేఏపీలో వివో ఏ లు సీసీలు వివో ఓబి లు గ్రామ సభలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో భైంసా పట్టణానికి చెందిన చిన్నారి శ్రీవర్థిని.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి. భైంసా పట్టణానికి చెందిన శ్రీవాణి – నరేందర్ కుమార్తె శ్రీవర్థిని , చైతన్య హై స్కూల్ భైంసా లో 4తరగతి చదువుతో పాటు తల్లితండ్రుల ప్రోత్సాహంతొ కూచిపూడి నేర్చుకొని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లొ 5700 మంది కళాకారుల మధ్య పోటీపడి గిన్నిస్ రికార్డు దక్కించుకొని తల్లితండ్రుల పేరు మరియు ఓం శ్రీ కళానిలయం, మరియు డాన్స్ మాస్టర్ గిరి యోగేష్, మరియు పాఠశాల పేరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ టిడిపి నాయకులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు సూచనల మేరకు చేజర్ల మండల కేంద్రంలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, జిల్లా టీడీపీ నాయకులు రావి పెంచలరెడ్డి ,

Scroll to Top