PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వ్యవసాయ క్షేత్రాలు సందర్శించిన ట్రైనీ కలెక్టర్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 02 (పొనకంటి ఉపేందర్ రావు ) మంగళవారం టేకులపల్లి లో కోత్తగూడెం ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ పర్యటించి వ్యవసాయ కార్యాలయం ను సందర్శించి వ్యవసాయ శాఖ యొక్క విధులు, క్రమంలో అడిగి తెలుసుకున్నారు. మండలంలో రైతులు సాగు చేస్తున్న విధానాన్ని, భౌగోలిక స్వరూపం. నూతన పద్ధతులు, నేలల స్వభావం, పంటల విస్తీర్ణం రైతు భరోసా రైతు భీమా పధకాల అమలు, మార్కెటింగ్ క్రాప్ లోన్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, వరి కొనుగోకేంద్రాల […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా స్వర్గీయ డాక్టర్.వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

పయనించే సూర్యుడుసెప్టెంబర్ 02 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి:బోడు క్రాస్ రోడ్,సులానగర్ లో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా”వై యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు జిల్లా నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సులానగర్, టేకులపల్లి లో ఏర్పాటు చేసిన వైయస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు, అనంతరం పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో.మండల అధ్యక్షులు దేవానాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కృష్ణ మండలంలో రాజకీయ శిక్షణ తరగతులు కరపత్రం విడుదల

పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్ 2// నారాయణపేట జిల్లా బ్యూరో //బి విశ్వనాధ్. బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కృష్ణ మండలంలో ఆదివారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రాజకీయ శిక్షణ తరగతులు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం విడుదల చేయడం ఈ కార్యక్రమాని ఉద్దేశించి బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కెవి నరసింహ మాట్లాడుతూ ఆదివారం జరగబోయే రాజకీయ శిక్షణ తరగతులకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంపీపీ ఎస్ స్కూల్ హెడ్మాస్టర్ కివిద్యార్థులు వీడ్కోలు సమావేశంలోఘనంగా సన్మానించాలి..

పయనించే సూర్యుడు తేదీ 02 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న జోగులాంబ గద్వాల జిల్లా లో మల్దకల్ మండలం మరియు నేతి వానపల్లి గ్రామంలో ఎంపీపీ ఎస్ స్కూల్ హెడ్మాస్టర్ కి ప్రమోషన్ వచ్చినందువలన విద్యార్థులు స్కూల్ హెడ్మాస్టర్ ని పూల బొకేలతో మరియు శాలువులతో సత్కరించి అలాగే గ్రామ ప్రజలు యువకులు సన్మానించడం స్కూల్ టీచర్లు మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు కోరుకున్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు ముగుస్తున్న ఆదివాసీలకు రవాణా సౌకర్యాలు లేవు

ప్రభుత్వాలు ఆదివాసీ గూడాలను గాలికి వదిలేస్తున్నాయి. పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 2 అల్లూరి సీతారామరాజు జిల్లా ,చింతూరు మండలం పేగ పంచాయతీ పరిధిలో గల కల్లిగుండ, పుంగుట్ట గ్రామాలు పడుతున్న కష్టాలు ఇంత అంత కాదు, వర్షాకాలం లో ఆస్పత్రులకు , నిత్యవసర సరుకుల కోసం చంద్ర వంక వాగు దాటాల్సిందే, ఈ వర్షాల సమయంలో రోగులను హాస్పత్రులకు తీసుకెళ్లడానికి వేరే మార్గమేమీ లేదు , వరదలు ఎక్కువైతే

Scroll to Top