PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

తీరానికి కొట్టుకొచ్చిన వింత జీవి… మత్య్సకారులు ఆశ్చర్యం

పయనించే సూర్యుడు న్యూస్ :సముద్రంలో మిలియన్ల కొద్ది జీవరాసులుంటాయి. చేపలు, రొయ్యలు, నత్తలు, తాబేళ్ళు. ఇలా అనేక రకాల జీవులు సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటాయి. వాటిలో ఒక్కో జాతి ఒక్కో స్వభావం కలిగి ఉంటాయి. చేపల్లోనూ అనేక రకాలు ఉంటాయి. కొన్ని ప్రకృతి విపత్తుల సమయంలోనో, లేదా సముద్రంలో వచ్చే భారీ అలకారణంగా అవి ఒడ్డుకు చేరుతుంటాయి. వాటిని చూసిన జనాలు కూడా ఆచర్యపోతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే విశాఖ తీరంలో వెలుగు చూసింది. ఒక […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న,వందర్ గుట్ట తండా,సర్పంచ్ రేణుక బాలునాయక్

//పయనించే సూర్యుడు //న్యూస్ డిసెంబర్ 31// నారాయణపేట జిల్లా బ్యూరో // గతవారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలకు,ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సర్పంచ్ రేణుక బాలు నాయక్, నారాయణపేట మండలం,వందర్ గుట్ట తండా,సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించిన,రేణుక బాలునాయక్ గ్రామంలో ఆడబిడ్డ పుడితే 2000 చొప్పున, మగబిడ్డ పుడితే 1000 రూపాయలు చొప్పున ఇస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది, అనుకున్నట్టుగానే గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో, రేణుక బాలునాయక్ విజయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పలు గ్రామాలలో రీ సర్వే.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) భూ సమస్యల శాశ్వత పరిస్కారముఒ కొరకు రీ సర్వే ప్రాజెక్ట్ కార్యక్రమములో భాగంగా యాడికి మండలం, నిట్టూరు ,గుడిపాడు గ్రామము నందు రీ-సర్వే పనులు ప్రారంభించబడం జరిగినది. ఇంధులో భాగముగా తేది: 30.12.2025వ తేదిన సమయం ఉదయం 10:30 గుడిపాడు గ్రామం నందు మరియు మధ్యాహ్నం 03:00 గంటలకు నిట్టూరు గ్రామము నందు ర్యాలీ నిర్వహించి సచివాలయం నందు గ్రామ సభ నిర్వహించబడినది అని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన భీమ్గల్ బి.ఆర్.ఎస్ నాయకులు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ మున్సిపాలిటీకి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ కి బి ఆర్ ఎస్ కార్యకర్తలు భీమ్గల్ మండలంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణా గురించి రవాణా చేస్తున్న పెద్ద కంటైనర్ల వలన భీంగల్ రోడ్లు అద్వానంగా తయారవుతున్న గురించి రాబోయే వేసవి కాలంలో కప్పల వాగు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఉసుకే తీస్తే చుట్టుపక్కల రైతులకు సాగునీరు అందక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా ఎరువులకు ఎలాంటి కొరత లేదు :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (పొనకంటి.ఉపేందర్ రావు) భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో యాసంగి పంటల సాగును దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో యూరియా సరఫరా చర్యలు చేపట్టినట్లు ఆయన అన్నారు.ప్రస్తుత యాసంగి కాలంలో జిల్లాలో మొక్కజొన్న మరియు వరి ప్రధాన పంటలుగా సాగు అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో

Scroll to Top