PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ఆసుపత్రి ని 100 పడకాల ఆసుపత్రి గా అప్గ్రేడ్ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్న టిడిపి నాయకులు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 21 చింతూరు ఆసుపత్రి ని 100 పడకల ఆసుపత్రి గా అప్గ్రేడ్ చేయించడం లో కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ గార్కి,గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆరోగ్యశాఖ మంత్రివర్యులుకు సత్య కుమార్ యాదవ్ గార్కి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు శీలం తమయ్య, కారం సత్యవతి ధన్యవాదములు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిడదవెల్లి పాఠశాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి పాఠశాలకు టాయిలెట్స్ రూములు లేవని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థులు సొంతంగా అతి త్వరలో పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు చేయిస్తానని హామీ ( పయనించే సూర్యుడు ఆగస్టు 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) విద్యార్థులు ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేయడం అత్యంత అవసరమని వారికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో నా వంతు సహాయ సహకారం ఉంటుందని,విద్యార్థుల విద్యా భవిష్యత్తు బలమైన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అవినీతి కేరాప్ గా కూకట్ పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్…

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి అక్రమ నిర్మాణం పై జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన స్థానికుడు బొట్టు విష్ణు జిహెచ్ఎంసి కూకట్ పల్లి సర్కిల్ ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న భవన నిర్మాణంపై బుధవారం స్థానికుడు బొట్టు విష్ణు కూకట్ పల్లి జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని దయార్ గూడ 5- 6- 74 లో తక్కువ స్థలంలో ఆకాశాన్నంటే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భౌతికాయానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోరం సురేందర్

పయనించే సూర్యుడు ఆగష్టు 21 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి మండలం,కొత్త తండా(పి), పంచాయతీ,మాలపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి జానకిరామ్ రాంపురం పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నారు, విధులు నిర్వహించుకొని ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ప్రమాదవషాత్తు బైక్ అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై ఆసుపత్రికి తీసుకెళ్ళే మార్గం మధ్యలో మృతిచెందారు,విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ పార్ధివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మార్కెటింగ్ శాఖ అడిషనల్ సెక్రటరిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కోరం

పయనించే సూర్యుడుఆగస్టు 21 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:మార్కెటింగ్ శాఖ అడిషనల్ సెక్రెటరి జి.లక్ష్మీ ని హైదరాబాద్ బి.ఆర్కే భవన్ నందు మర్యాద పూర్వకంగా కలిసి ఇల్లందు వ్వవసాయ మార్కెట్ పరిధిలో గల టేకులపల్లి కోనుగోలు కేంద్రంలో నూతన వసుతుల కల్పనకు సంబంధించి,నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలస్సిందిగా కోరిన ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు కోరం కనకయ్య వారి వెంట పాల్గోన్న ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు కొండాయిగూడెం సొసైటి చైర్మెన్ ధనియాకుల హనుమంతరావు

Scroll to Top