PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ డివిజన్ కు నూతన వ్యవసాయ పరికరాలు..

ఏడిఏ రమాదేవితో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష సమావేశం.. ( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) నియోజకవర్గ పరిధిలోని రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏడిఏ రమాదేవి, మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ తో ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతుల కోసం నూతనంగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పట్టణములో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు గణేష్ ఉత్సవ శాంతి కమిటీ లు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ పట్టణంలో జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల భీంగల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈనెల 27న వినాయక చవితి సందర్భంగా భీంగల్ పట్టణంలోని ఎస్సై కే సందీప్, సీఐ పొన్నం సత్యనారాయణ ఆధ్వర్యంలో మెరీడియన్ ఫంక్షన్ హాల్ లో పట్టణంతో పాటు అన్ని గ్రామాల గణేష్ మండపాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిపిఐ తెలంగాణ రాష్ట్ర4 వ మహాసభలను జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా నాయకులు గుగులోతు రామ్ చందర్ పయనించే సూర్యుడు ఆగష్టు 19 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభలు ఈనెల 20,21 ,22 మూడు రోజులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామవరం లో జరగనున్నాయని. ఈ మహాసభల జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా నాయకులు గుగులోతు రామ్ చందర్ తెలిపారు. సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బర్లగూడెం గ్రామసభలో పాల్గొన్న ఎంపీడీఓ బైరు మల్లేశ్వరి

పయనించే సూర్యుడుఆగష్టు 19 పొనకంటి ఉపేందర్ రావు జిల్లా కలెక్టర్, అధికారుల ఆదేశముల మేరకు మంగళవారం టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామపంచాయతీ జంగాలపల్లి, గ్రామం నందు అటవీశాఖ మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కలిసి కన్వర్జెన్సీ గ్రామసభ ను మండల పరిషత్ అభివృద్ధి అధికారి కుమారి బైరు మల్లేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలను ఉద్దేశించి ఎంపీడీవో మాట్లాడుతూ. హరితవనాలు ఏర్పాటు చేయడంలో భాగంగా వన సంరక్షణ సమితి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహాదేవ్ పూర్ పాఠశాలకు ప్రహరీ గోడ మంజూరు చేయించండి…

యువ నాయకుడు భాగాళ్ల నరసింహ ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించిన బాగాళ్ల నర్సింహా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసే ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించేలా చూడాలని గ్రామ యువ నాయకుడు బాగళ్ల నరసింహ్మ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కోరారు. మంగళవారం షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొందుర్గు మండలం

Scroll to Top